Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

శ్రీశైలంలో సత్రాల నిర్వాహకులతో ఈవో సమావేశం

శ్రీశైలంలో సత్రాల నిర్వాహకులతో ఈవో సమావేశమై, భక్తులకు మెరుగైన సేవలు, శుచీశుభ్రత, ప్లాస్టిక్ నిషేధం అమలు చేయాలని సూచించారు. వేసవిలో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు

Devotional/Cultural

శ్రీశైల మహాక్షేత్రాన్ని తిరుమల స్థాయిలో అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం కట్టుబడి ఉందని దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు తెలిపారు.

ఈ మేరకు అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తున్నామని చెప్పారు. క్షేత్రాభివృద్ధికి స్థానిక సత్రాల నిర్వాహకులు సహకరించాలని ఆయన కోరారు.

శనివారం పరిపాలనా భవనంలో నిర్వహించిన సమావేశంలో స్థానిక సత్రాల నిర్వాహకులతో ఈవో ప్రత్యేకంగా చర్చించారు. ఈ సందర్భంగా భక్తులకు సేవాభావంతో మెరుగైన సౌకర్యాలు అందించాలని సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా సత్రాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేసి, భక్తులకు ఉచితంగా మంచినీరు, మజ్జిగ అందించాలన్నారు. సత్ర ప్రాంగణాల్లో శుచీశుభ్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, అన్నదాన కార్యక్రమాల్లో కూడా పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలని సూచించారు. తాజా కూరగాయల వినియోగం, సిబ్బందికి అవగాహన కల్పించడం వంటి అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైలాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా ప్రకటించామని, ప్లాస్టిక్ నిషేధాన్ని కట్టుదిట్టంగా అమలు చేయడంలో సత్రాల నిర్వాహకులు సహకరించాలని కోరారు. చెత్త నిర్వహణలో తడి, పొడి వ్యర్థాలను వేరు చేసి అందించాలన్నారు.

అదేవిధంగా సత్రాల్లో ఆధ్యాత్మిక కార్యక్రమాలు, నామస్మరణ ప్రసారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవదాయ చట్టం ప్రకారం నిషేధిత కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో రెవెన్యూ, ప్రజాసంబంధాల విభాగాల అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.