Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మెరుగైన మౌలిక వసతులు పనులను వేగవంతం చేసిన ఈవో

ఇంద్రకీలాద్రిపై భక్తులకు మరింత సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేందుకు వేగంగా సాగుతున్న అభివృద్ధి పనులు

Devotional/Cultural

విజయవాడ కనక దుర్గ దేవాలయం లో భక్తుల దర్శనాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయని ఆలయ ఈవో వి కే షీనా నాయక్ చెప్పారు . వేసవి సెలవులు మరియు శుక్రవారం నేపథ్యంలో భక్తుల రద్దీ సాధారణ స్థాయిలో ఉండటంతో ఆలయంలో దర్శనాలు సాఫీగా కొనసాగుతున్నాయని వారు అన్నారు. ఈ సందర్భంగా ఈవో ఆలయ ప్రాంగణంలోని అన్ని విభాగాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.

భక్తుల రద్దీ నియంత్రణలో ఉండటంతో క్యూలైన్లు ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగాయని, జనసమ్మర్దం తక్కువగా ఉండటంతో అంతరాలయ దర్శనాలను కూడా నిరంతరాయంగా నిర్వహించినట్లు వారు చెప్పారు. ఎండ తీవ్రత దృష్ట్యా భక్తులకు ఉపశమనం కలిగించేందుకు దేవస్థానం ప్రత్యేక చర్యలు చేపట్టిందని, ఆలయ ప్రాంగణంలో చల్లని మజ్జిగ, సరిపడా తాగునీరు అందుబాటులో ఉంచడంతో పాటు ఉచిత ప్రసాద పంపిణీ కేంద్రాల నిర్వహణను కూడా పరిశీలించినట్లు ఈవో వి కే షీనా నాయక్ అన్నారు.

కృష్ణా నది తీరాన ఉన్న దుర్గాఘాట్ ఆధునీకరణ పనులు వేగవంతగా సాగుతున్నాయి అని వారు చెప్పారు .

 పుణ్యస్నానాలు ఆచరించే భక్తుల సౌకర్యార్థం ఘాట్లను ఆధునిక సదుపాయాలతో అందంగా తీర్చిదిద్దుతున్నామని పేర్కొన్నారు. ఈ పనులు పూర్తయిన అనంతరం అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులు కృష్ణా నదిలో పవిత్ర స్నానాలు మరింత సౌకర్యవంతంగా ఆచరించే అవకాశం కలుగుతుందని ఈవో వి.కె. షీనా నాయక్ చెప్పారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.