Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

భక్తులకు అలర్ట్: అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే టికెట్లు బుక్ చేసుకోవాలి”

శ్రీశైలం దేవస్థానం భక్తులకు ఆన్‌లైన్ రిజర్వేషన్, ఆర్జిత సేవలపై అధికారిక వెబ్‌సైట్లు మాత్రమే వినియోగించాలని ఈఓ కీలక సూచనలు చేశారు.

Devotional/Cultural

శ్రీశైలం దేవస్థానంలో వసతి రిజర్వేషన్, ఆర్జిత సేవలు మరియు దర్శనం టికెట్లను ముందస్తుగా పొందాలనుకునే భక్తులు కేవలం రాష్ట్ర దేవదాయశాఖ లేదా దేవస్థానం అధికారిక వెబ్‌సైట్ల ద్వారానే రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఈఓ శ్రీ ఎం. శ్రీనివాసరావు తెలిపారు. ప్రభుత్వం ప్రజా సేవలను సులభతరం చేసేందుకు మనమిత్ర వాట్సాప్ నంబర్ 9552300009 ను అందుబాటులోకి తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఈ వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఆలయ దర్శనం టికెట్లు, ఆర్జిత సేవలు, ప్రసాదాల టికెట్లు మరియు విరాళాల చెల్లింపులు పొందవచ్చని తెలిపారు. ఈ వ్యవస్థ ద్వారా శ్రీశైలం ఆలయంలో స్పర్శ దర్శనం, శీఘ్ర దర్శనం, అతిశీఘ్ర దర్శనం టికెట్లతో పాటు 17 రకాల ఆర్జిత సేవలు—గర్భాలయ అభిషేకం, కుంకుమార్చన, రుద్రహోమం, మహామృత్యుంజయ హోమం, చండీహోమం, కల్యాణోత్సవం, అన్నప్రాశన, అక్షరాభ్యాసం తదితర సేవలు అందుబాటులో ఉంటాయని వివరించారు. భక్తులు వసతి రిజర్వేషన్ మరియు అన్ని సేవల టికెట్ల కోసం www.aptemples.ap.gov.in⁠� లేదా www.srisailadevasthanam.org⁠� అధికారిక వెబ్‌సైట్లను మాత్రమే వినియోగించాలని సూచించారు. ఫోన్‌పే లేదా గూగుల్‌పే ద్వారా వ్యక్తిగత ఖాతాలకు నగదు చెల్లించమని ఎవరూ అడగరని, అలా అడిగితే అది సైబర్ మోసమని భక్తులు గుర్తించాలని హెచ్చరించారు.

నకిలీ వెబ్‌సైట్లను నమ్మవద్దని కూడా సూచించారు. అలాగే ఆలయ పరిధిలో 8 ప్రదేశాల్లో కియోస్క్ మిషన్లు ఏర్పాటు చేశామని, త్వరలో మరిన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సందేహాల నివృత్తి కోసం భక్తులు 83339 01351 / 52 / 53 నంబర్లను సంప్రదించవచ్చని ఈఓ చెప్పారు 

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.