Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు: భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వద్ద భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే పుష్కరాలకు ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది

Devotional/Cultural

హైదరాబాద్, మే 20: సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మే 21 నుంచి జూన్ 1 వరకు జగిత్యాల జిల్లా కాళేశ్వరం వద్ద జరిగే ఈ మహా పుణ్యకార్యానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కర స్నానాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు

. ఘాట్‌ల వద్ద భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విశ్రాంతి కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని, తాగునీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం సూచించారు.

భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని, తాగునీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం సూచించారు.

పుష్కరాలు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో సజావుగా కొనసాగాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి, ఈ పుణ్యకాలం రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను తీసుకురావాలని కోరుకున్నారు.

 ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సరస్వతీ అంత్య పుష్కరాల శుభాకాంక్షలు తెలియజేశారు. కాళేశ్వరంలో భక్తజన సందోహంతో పుష్కర ఘాట్‌లు కిటకిటలాడనున్నాయి.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.