Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

వైభవంగా సరస్వతీ అంత్య పుష్కరాలు: భక్తులకు సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు

సరస్వతీ అంత్య పుష్కరాల సందర్భంగా కాళేశ్వరం వద్ద భక్తుల కోసం తెలంగాణ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. మే 21 నుంచి జూన్ 1 వరకు జరిగే పుష్కరాలకు ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది

Devotional/Cultural

హైదరాబాద్, మే 20: సరస్వతీ అంత్య పుష్కరాలను భక్తి శ్రద్ధలతో, ఆధ్యాత్మిక వైభవంతో జరుపుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. మే 21 నుంచి జూన్ 1 వరకు జగిత్యాల జిల్లా కాళేశ్వరం వద్ద జరిగే ఈ మహా పుణ్యకార్యానికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా విస్తృత ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. పుష్కర స్నానాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశమున్న నేపథ్యంలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికార యంత్రాంగం అప్రమత్తంగా పనిచేయాలని సీఎం ఆదేశించారు

. ఘాట్‌ల వద్ద భద్రత, పారిశుద్ధ్యం, తాగునీరు, వైద్య సేవలు, విశ్రాంతి కేంద్రాలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని, తాగునీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం సూచించారు.

భక్తుల రాకపోకలకు ఆటంకం లేకుండా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పోలీసు శాఖను ఆదేశించారు. ఎండల తీవ్రత దృష్ట్యా భక్తులు తగిన జాగ్రత్తలు పాటించాలని, తాగునీరు తీసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సీఎం సూచించారు.

పుష్కరాలు ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో సజావుగా కొనసాగాలని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి, ఈ పుణ్యకాలం రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యం, ఆయురారోగ్యాలను తీసుకురావాలని కోరుకున్నారు.

 ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలందరికీ సరస్వతీ అంత్య పుష్కరాల శుభాకాంక్షలు తెలియజేశారు. కాళేశ్వరంలో భక్తజన సందోహంతో పుష్కర ఘాట్‌లు కిటకిటలాడనున్నాయి.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.