Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులు పరిశీలించిన ఎన్ ఐ ఆర్ ఎం, ఎస్ పి ఏ అధికార బృందం

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించి, మాస్టర్ ప్లాన్ అమలుపై చర్చించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించారు.

Devotional/Cultural

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను శనివారం సాయంత్రం అధికార బృందం సమగ్రంగా పరిశీలించింది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీ శీనా నాయక్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

 ఈ సమావేశంలో బెంగుళూరుకు చెందిన ఎన్ ఐ ఆర్ ఎమ్ బృందం, విజయవాడకు చెందిన ఎస్ పి ఏ అధికారులు, దేవస్థానం మాస్టర్ ప్లాన్ అమలు ప్రధాన సలహాదారు ఇంజనీరింగ్ నిపుణులు శ్రీ కొండలరావు, దేవదాయశాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీ శేఖర్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీ కోటేశ్వరరావు, శ్రీమతి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం వంటి నిర్మాణాల పురోగతిపై చర్చించి, ఘాట్ రోడ్‌ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ కొండలరావు బృందం అమ్మవారిని దర్శించుకోగా, ఈవో శీనా నాయక్ వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. 

ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధి, భక్తులకు అన్ని రకాల సౌకర్యాల కల్పన, సులభ దర్శనం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలును వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

 మాస్టర్ ప్లాన్ అమలులో ఎన్ఐఆర్ఎం,ఎస్ పి ఎ బృందాల నివేదికలు కీలకంగా మారనున్నాయని వెల్లడించారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.