Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులు పరిశీలించిన ఎన్ ఐ ఆర్ ఎం, ఎస్ పి ఏ అధికార బృందం

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించి, మాస్టర్ ప్లాన్ అమలుపై చర్చించారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు వేగవంతం చేయాలని నిర్ణయించారు.

Devotional/Cultural

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న అభివృద్ధి పనులను శనివారం సాయంత్రం అధికార బృందం సమగ్రంగా పరిశీలించింది. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శ్రీ శీనా నాయక్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి, పలు అభివృద్ధి అంశాలపై విస్తృతంగా చర్చించారు.

 ఈ సమావేశంలో బెంగుళూరుకు చెందిన ఎన్ ఐ ఆర్ ఎమ్ బృందం, విజయవాడకు చెందిన ఎస్ పి ఏ అధికారులు, దేవస్థానం మాస్టర్ ప్లాన్ అమలు ప్రధాన సలహాదారు ఇంజనీరింగ్ నిపుణులు శ్రీ కొండలరావు, దేవదాయశాఖ చీఫ్ ఇంజనీర్ శ్రీ శేఖర్, దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు శ్రీ కోటేశ్వరరావు, శ్రీమతి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.

అనంతరం ప్రసాదం పోటు, అన్నప్రసాద భవనం వంటి నిర్మాణాల పురోగతిపై చర్చించి, ఘాట్ రోడ్‌ను కూడా పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీ కొండలరావు బృందం అమ్మవారిని దర్శించుకోగా, ఈవో శీనా నాయక్ వారికి అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు. 

ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధి, భక్తులకు అన్ని రకాల సౌకర్యాల కల్పన, సులభ దర్శనం కోసం రూపొందించిన మాస్టర్ ప్లాన్ అమలును వేగవంతం చేయడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని అధికారులు తెలిపారు.

 మాస్టర్ ప్లాన్ అమలులో ఎన్ఐఆర్ఎం,ఎస్ పి ఎ బృందాల నివేదికలు కీలకంగా మారనున్నాయని వెల్లడించారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.