Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

వేసవి ఏర్పాట్లపై ఆలయ అధికారులకు ఈవో కీలక ఆదేశాలు

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు త్రాగునీరు, పారిశుద్యం, వేసవి ఏర్పాట్లపై ఆలయ ఈవో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు.

Devotional/Cultural

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులు మరింత దృష్టి సారిస్తున్నారు. భక్తుల అభిప్రాయాలను IVRS కాల్స్ ద్వారా సేకరిస్తున్న RTGS శాఖ నివేదికల ఆధారంగా, ముఖ్యంగా త్రాగునీటి సదుపాయాలు మరియు పారిశుద్య నిర్వహణ అంశాల్లో మరింత మెరుగుదల అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు, ఈరోజు ఉదయం ఆలయ ఈవో శీనానాయక్ దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఘాట్ రోడ్ ఓం పాయింట్ నుండి ప్రధాన ఆలయం లోపలి ప్రాంతం వరకు త్రాగునీటి సరఫరా వ్యవస్థ, పారిశుద్య పరిస్థితులు, భక్తులకు అందుతున్న మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.

అవసరమైన చోట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కూల్ పెయింట్, కాయిర్ మ్యాట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 అలాగే భక్తులకు ఉపశమనం కలిగించేలా చలువ పందిళ్లు, చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవి, ఏఈవో ఎన్. రమేష్ బాబు సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.