Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

శ్రీశైలం దేవస్థానానికి వచ్చే భక్తుల కోసం దర్శనం, నీటి, భద్రతా, అన్నప్రసాద సౌకర్యాలు పూర్తిగా సిద్ధం

శ్రీశైలం ఉగాది ఉత్సవం కోసం భక్తుల సౌకర్యం, దర్శనం, క్యూలైన్, నీటి, భద్రతా, అన్నప్రసాద అన్ని ఏర్పాట్లు పూర్తిగా సిద్ధం.

Devotional/Cultural

శ్రీశైలం దేవస్థానంలో ఉగాది మహోత్సవాల ఏర్పాట్లపై కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు సమీక్షా సమావేశం నిర్వహించారు.

 మార్చి 16 నుంచి 20 వరకు జరిగే ఉగాది ఉత్సవాల నేపథ్యంలో భక్తుల రద్దీ పెరుగుతున్నందున దర్శనం ఏర్పాట్లు పకడ్బందీగా ఉండాలని అధికారులను ఆదేశించారు. భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా ప్రశాంతంగా స్వామి అమ్మవార్లను దర్శించుకునే విధంగా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. క్యూకాంప్లెక్సులు మరియు క్యూలైన్లలో వేచి ఉండే భక్తులకు నిరంతరం మంచినీరు, అల్పాహారం అందించాలని అన్నప్రసాద విభాగాన్ని ఆదేశించారు. అలాగే క్యూకాంప్లెక్సుల్లో ఫ్యాన్లు, కూలర్లు సక్రమంగా పనిచేసేలా ఎలక్ట్రికల్ విభాగం పర్యవేక్షణ చేయాలని చెప్పారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నీటి సరఫరా, దర్శనం నిర్వహణ, భద్రతా ఏర్పాట్లలో ఎటువంటి లోపాలు లేకుండా అధికారులు అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. పాదయాత్రగా వచ్చే భక్తుల కోసం వెంకటాపురం, నాగలూటి, దామెర్లకుంట్ల, పెద్దచెరువు, మఠంబావి, భీమునికొలను, కైలాసద్వారం మార్గాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని సూచించారు. కాలిబాట మార్గంలో మంచినీటి సదుపాయం, భక్తులకు అన్నదానం చేసే దాతలకు దేవస్థానం నుంచి పూర్తి సహకారం అందించాలని అధికారులకు ఆదేశించారు.

 ఉగాది మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సమర్థంగా నిర్వహించాలని కార్యనిర్వహణాధికారి పేర్కొన్నారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.