Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

తెలంగాణ ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. తొలి తేదీకే జీతాలు జమ.

తెలంగాణలో ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హానరేరియం ఉద్యోగులకు తొలి తేదీకే జీతాలు జమయ్యాయి. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతో ఆర్థిక శాఖ చర్యలు చేపట్టింది.

Telangana/karnataka

ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. తొలి తేదీకే జీతాలు జమ

హైదరాబాద్‌, జూలై 2: తెలంగాణ ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌, హానరేరియం ప్రాతిపదికన పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త అందించింది. ముఖ్యమంత్రి A. Revanth Reddy ఇచ్చిన హామీ మేరకు ఈ నెల తొలి తేదీకే ఉద్యోగుల జీతాలను ప్రభుత్వం విడుదల చేసింది.

ప్రభుత్వ శాఖలు, కార్పొరేషన్లు, సొసైటీలు, విశ్వవిద్యాలయాలు, ఇతర ప్రభుత్వ అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న ఔట్‌సోర్సింగ్‌, కాంట్రాక్ట్‌ సిబ్బందికి జీతాలు బుధవారం వారి ఖాతాల్లో జమయ్యాయి.

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆర్థిక శాఖ ముందస్తు చర్యలు తీసుకుని జీతాల విడుదల ప్రక్రియను పూర్తి చేసింది. జీతాల చెల్లింపులో తరచూ జరుగుతున్న ఆలస్యంతో ఉద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రాధాన్యంగా తీసుకున్నారు.

రెగ్యులర్‌ ఉద్యోగులతో పాటు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌, హానరేరియం సిబ్బందికి కూడా ప్రతి నెలా ఆలస్యం లేకుండా జీతాలు చెల్లించాలని అధికారులను ఆదేశించారు. ఈ మేరకు ఆర్థిక శాఖ అన్ని శాఖలకు సర్క్యులర్‌ జారీ చేసి, ప్రతి నెల 25వ తేదీలోగా జీతాల బిల్లులు ట్రెజరీ, పే అండ్‌ అకౌంట్స్‌ కార్యాలయాలకు సమర్పించాలని, నెలాఖరు నాటికి పరిశీలన, ఆడిట్‌, ఆథరైజేషన్‌ పూర్తి చేయాలని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.

ఈ నెల బిల్లులు అందిన అన్ని శాఖల ఉద్యోగులకు జీతాలు విజయవంతంగా జమ చేసినట్లు ఆర్థిక శాఖ అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు.

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.