Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

మహిళలు సమాజానికి కీలకం: సీపీ అవినాష్ మహంతి

ఉప్పల్‌లో మహిళా దినోత్సవ వేడుకలు; మహిళల పాత్రను ప్రశంసించిన అవినాష్ మహంతి, మహిళా పోలీస్ సేవలను అభినందించారు.

Telangana/karnataka

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో ఉప్పల్‌లోని శ్రీరస్తు కన్వెన్షన్ హాల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌కు చెందిన వివిధ విభాగాల మహిళా పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.

 ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ అవినాష్ మహంతి మాట్లాడుతూ, సమాజంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. పట్టుదల, అంకితభావంతో మహిళలు ప్రతి రంగంలో విజయాలు సాధించగలరని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మహిళలు అనేక రంగాల్లో పురుషులతో సమానంగా ముందుకు సాగుతూ నాయకత్వ బాధ్యతలు చేపడుతున్నారని అన్నారు. మహిళలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో ముఖ్య భాగమని పేర్కొన్న ఆయన, మహిళా పోలీస్ సిబ్బంది తమ విధులను ధైర్యం, నిబద్ధతతో నిర్వర్తించాలని ప్రోత్సహించారు.

కుటుంబ బాధ్యతలతో పాటు వృత్తిపరమైన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న మహిళా పోలీస్ సిబ్బందిని ఆయన అభినందించారు. మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో మహిళా సిబ్బంది లా అండ్ ఆర్డర్, ట్రాఫిక్, క్రైమ్ ఇన్వెస్టిగేషన్, మహిళా భద్రత వంటి విభాగాల్లో సమర్థంగా సేవలందిస్తున్నారని తెలిపారు. గృహ హింస వంటి సమస్యలతో బాధపడుతున్న బాధితులకు కౌన్సెలింగ్ అందిస్తూ సమాజానికి సేవ చేస్తున్నారని వారు అన్నారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.