Latest
ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.

బ్రిటిషర్లు వెళ్లినా.. ‘గులాంగిరీ’ ఇంకా ఎందుకు? .. ‘విభజించి పాలించే’ కుట్రలపై కవిత సంచలన వ్యాఖ్యలు

తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత బ్రిటిష్ పాలనలోని దారుణాలు, ‘విభజించి పాలించే’ కుట్రలపై తీవ్ర విమర్శలు చేశారు. గులాంగిరీ మైండ్‌సెట్‌ను వీడాలని పిలుపునిచ్చారు.

Hyderabad News

హైదరాబాద్ | ఆగస్టు 15, 2026

ఆంగ్లేయుల పాలనలో జరిగిన దారుణాలు, భారత సమాజాన్ని విభజించేందుకు బ్రిటిష్ పాలకులు అనుసరించిన ‘విభజించి పాలించే’ కుట్రలను నేటి తరం పూర్తిగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. చరిత్రను సరిగ్గా అర్థం చేసుకున్నప్పుడే దేశ భవిష్యత్తును మరింత బలంగా నిర్మించగలమని ఆమె స్పష్టం చేశారు.

తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో కవిత జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బ్రిటిష్ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. రెండు ప్రపంచ యుద్ధాల్లో భారతీయ సైనికులను బలవంతంగా వినియోగించి వేలాది మంది ప్రాణాలను బలితీసుకున్నారని ఆమె ఆరోపించారు.

బ్రిటిష్ పాలకుల విధానాల వల్ల భారత సమాజంలో కుల విభజనలు మరింత తీవ్రమయ్యాయని కవిత విమర్శించారు. అడవుల్లో తమ సంప్రదాయ జీవన విధానంతో ప్రశాంతంగా జీవిస్తున్న ఆదివాసీలను పాలనా వ్యవస్థ పరిధిలోకి తీసుకువచ్చి తీవ్ర అన్యాయం చేశారని అన్నారు.

బ్రిటిషర్లు వెళ్లినా.. ‘గులాంగిరీ’ ఇంకా ఎందుకు?

 బ్రిటిష్ పాలకులు దేశం విడిచి వెళ్లినా వారి ఆలోచనా విధానం మాత్రం పూర్తిగా పోకపోవడం బాధాకరమని కవిత అన్నారు. ఇంగ్లీష్ మాట్లాడేవారినే గొప్పవారిగా భావిస్తూ, మాతృభాష తెలుగు మాట్లాడేవారిని తక్కువగా చూడటం ఇప్పటికీ కొనసాగడం ఆనాటి బానిస మనస్తత్వానికి నిదర్శనమని వ్యాఖ్యానించారు.

చర్మం రంగు, భాష, కులం ఆధారంగా మనుషుల మధ్య తేడాలు సృష్టించే మైండ్‌సెట్‌ను విడిచిపెట్టాలని ఆమె పిలుపునిచ్చారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని సమానత్వం, ఆత్మగౌరవం, సామాజిక ఐక్యతతో ముందుకు సాగాలని కవిత అన్నారు.

“దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది.. కానీ మన ఆలోచనలకు కూడా సంపూర్ణ స్వాతంత్ర్యం రావాలి” అనే సందేశంతో ఆమె ప్రసంగం సాగింది.

Related Stories

Latest Articles

  1. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  2. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  3. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  4. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  5. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  6. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  7. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  8. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  9. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
  10. Telangana....సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Comments

Sign in with Google to comment.