Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేయాలి: ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి

పెండింగ్ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేసి భూసేకరణ, టిడిఆర్ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని ఎంఎంసీ కమిషనర్ ఆదేశించారు.

Hyderabad News

మల్కాజ్‌గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న కీలక అభివృద్ధి ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఎంఎంసీ కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి అధికారులను ఆదేశించారు.

 

తార్నాకలోని ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఏఓసీ ప్రాజెక్టు భూసేకరణ, టీకేఆర్ ఫ్లైఓవర్, ఆర్‌కే పురం ఆర్‌ఓబీ, ఉప్పల్ ఫ్లైఓవర్‌తో పాటు ఇతర పెండింగ్ పనుల పురోగతిని సమీక్షించారు. ఏఓసీ ప్రాజెక్టుకు సంబంధించి రక్షణ శాఖ భూమికి బదులుగా రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల బదిలీ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్‌కు వెంటనే లేఖ పంపాలని అధికారులను ఆదేశించారు.

 అలాగే రైల్వే భూముల సేకరణ, భూసేకరణ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. ఎంఎంసీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి సంబంధించిన డీపీఆర్‌పై రెండు రోజుల్లో కన్సల్టెంట్‌తో సమావేశం నిర్వహించాలని ఆదేశించిన కమిషనర్, టీకేఆర్ ఫ్లైఓవర్ నిర్మాణంతో ప్రభావితమయ్యే భవన యజమానులతో సమావేశమై టిడిఆర్ విధానంపై చర్చించారు. పలువురు యజమానులు టిడిఆర్ స్వీకరించేందుకు అంగీకరించగా, వారికి టిడిఆర్ జారీ ప్రక్రియను వేగవంతం చేస్తామని హామీ ఇచ్చారు. ఆర్‌కే పురం ఆర్‌ఓబీ పనులకు సంబంధించి 34 మంది ఆస్తి యజమానులు టిడిఆర్‌కు అంగీకరించారని, వారికి త్వరలోనే టిడిఆర్ జారీ చేయనున్నట్లు తెలిపారు. అలాగే ఉప్పల్ ఫ్లైఓవర్ మిగిలిన ఫౌండేషన్ పనులు, రామంతాపూర్ వైపు భూసేకరణను అత్యంత ప్రాధాన్యతతో పూర్తి చేయాలని ఇంజినీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులను కమిషనర్ ఆదేశించారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.