Latest
ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.

వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు? ఆగస్టు 21నా.. 28నా? భక్తుల్లో సందిగ్ధతకు పండితుల వివరణ

2026 వరలక్ష్మీ వ్రతం ఆగస్టు 21నా లేదా 28నా అనే సందిగ్ధతకు పండితులు వివరణ ఇచ్చారు. ఉదయం, సాయంత్రం పూజా సంప్రదాయాల ఆధారంగా తేదీ నిర్ణయించాలని సూచించారు.

Devotional/Cultural

హైదరాబాద్: శ్రావణ మాసం ప్రారంభం కావడంతో పండుగల సందడి మొదలైంది. మహిళలు అత్యంత భక్తిశ్రద్ధలతో ఆచరించే వరలక్ష్మీ వ్రతం ఈ ఏడాది ఆగస్టు 21నా, ఆగస్టు 28నా? అనే అంశంపై భక్తుల్లో సందిగ్ధత నెలకొంది

. తెలుగు పంచాంగం, ఆగమ శాస్త్రాల ప్రకారం సాధారణంగా శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం ఆనవాయితీగా కొనసాగుతోందిఅందువల్ల రెండు తేదీల ప్రస్తావనకు కారణం వ్రతాన్ని ఆచరించే సమయం మాత్రమేనని, భక్తులు తమ కుటుంబ సంప్రదాయం, గురువుల లేదా స్థానిక ఆలయ అర్చకుల సూచనల మేరకు తేదీని నిర్ణయించుకోవాలని ధర్మశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు.. అయితే ఈసారి శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు రావడం వల్ల తేదీ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

పండితుల వివరణ ప్రకారం, ఆగస్టు 28న పౌర్ణమి తిథి ఉదయం కొనసాగుతున్నందున ఉదయం సమయంలో వ్రతం చేసే వారు ఆ రోజునే వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించడం శాస్త్రోక్తం. అదే సమయంలో, సాయంత్రం వ్రత పూజ నిర్వహించే సంప్రదాయాన్ని అనుసరించే వారు పౌర్ణమి తిథి సాయంత్రానికి లేకపోవడంతో ఆగస్టు 21న వ్రతాన్ని నిర్వహించడం సముచితం అని సూచిస్తున్నారు.

 

Related Stories

Latest Articles

  1. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  2. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  3. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  4. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  5. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  6. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  7. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  8. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  9. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
  10. Telangana....సూర్యాపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
Comments

Sign in with Google to comment.