Latest
🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.

వేసవి ఏర్పాట్లపై ఆలయ అధికారులకు ఈవో కీలక ఆదేశాలు

భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు త్రాగునీరు, పారిశుద్యం, వేసవి ఏర్పాట్లపై ఆలయ ఈవో క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు.

Devotional/Cultural

ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలపై అధికారులు మరింత దృష్టి సారిస్తున్నారు. భక్తుల అభిప్రాయాలను IVRS కాల్స్ ద్వారా సేకరిస్తున్న RTGS శాఖ నివేదికల ఆధారంగా, ముఖ్యంగా త్రాగునీటి సదుపాయాలు మరియు పారిశుద్య నిర్వహణ అంశాల్లో మరింత మెరుగుదల అవసరమని అధికారులు భావిస్తున్నారు. ఇటీవల దేవాదాయ శాఖ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు, ఈరోజు ఉదయం ఆలయ ఈవో శీనానాయక్ దేవస్థానం ఇంజినీరింగ్ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేపట్టారు. ఈ సందర్భంగా ఘాట్ రోడ్ ఓం పాయింట్ నుండి ప్రధాన ఆలయం లోపలి ప్రాంతం వరకు త్రాగునీటి సరఫరా వ్యవస్థ, పారిశుద్య పరిస్థితులు, భక్తులకు అందుతున్న మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు.

అవసరమైన చోట్ల వెంటనే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచనలు జారీ చేశారు. వేసవి తీవ్రత దృష్ట్యా, భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా కూల్ పెయింట్, కాయిర్ మ్యాట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

 అలాగే భక్తులకు ఉపశమనం కలిగించేలా చలువ పందిళ్లు, చలివేంద్రాలు, మజ్జిగ పంపిణీ కేంద్రాలు ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. ఈ పరిశీలన కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ ఎల్. రమాదేవి, ఏఈవో ఎన్. రమేష్ బాబు సహా ఇతర అధికారులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది
  2. బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది.
  3. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది.
  4. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది.
  5. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.
  6. 💥 రూపాయి కుప్పకూలింది: అమెరికా డాలర్‌కు 95.46కి పడిపోయింది, ఆర్థిక ఆందోళనలు కలిగించింది.
  7. కోహినూర్ బంగారం వివాదం మళ్లీ చెలరేగింది, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ అడమ్స్‌ను 'భారతదేశానికి తిరిగి ఇవ్వండి' డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
  8. కరణ్ కుంద్రా & తేజస్వి ప్రకాష్ వివాహ వార్త: బిగ్ బాస్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు
  9. యూఏఈ ఆయిల్ మార్పు సౌదీ విరోధాన్ని బహిర్గతం చేస్తోంది, కొత్త గల్ఫ్ శక్తి సమతుల్యతను సంకేతం చేస్తోంది.
  10. నాగా రైడర్ ఫ్రాన్స్‌లో దూసుకుపోతున్నాడు: కెఖ్రీసిలీ రియో హారస్ డి లివర్డీలో గ్రాండ్ ప్రీని గెలిచాడు.
Comments

Sign in with Google to comment.