Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

కనకదుర్గ ఆలయంలో మహా కుంభాభిషేకం: హారతులు, మంత్రపుష్పంతో ముగిసిన క్రతువులు

కనకదుర్గ దేవాలయం లో మహా కుంభాభిషేక వేడుకలు వైభవంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు యాగశాలలో హవనాలు, పీఠపూజలు నిర్వహించి హారతులు, మంత్రపుష్పంతో కార్యక్రమాలు ముగించారు.

Devotional/Cultural

ఇంద్రకీలాద్రి వెలసిన కనకదుర్గ దేవాలయంలో జరుగుతున్న మహా కుంభాభిషేక మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. శనివారం సాయంత్రం యాగశాలలో నిర్వహించిన పూజా కార్యక్రమాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని మరింత పులకరింపజేశాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచి వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో మూల మంత్ర హవనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

 

 లోకక్షేమం కోసం, అమ్మవారి దివ్యశక్తి పునఃప్రతిష్ఠార్థం నిర్వహించిన ఈ హోమకార్యక్రమాల్లో వేద మంత్రోచ్ఛారణలు మారుమోగి యాగశాల పరిసరాలను భక్తిమయంగా మార్చాయి. అనంతరం ప్రదోషకాలంలో పీఠపూజలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. శక్తి స్వరూపిణి అయిన అమ్మవారికి మూలమంత్ర పూర్వక అష్టోత్తర శతనామావళితో అర్చనలు చేసి ప్రత్యేక పూజలు సమర్పించారు. సాయంత్రం వేళ కర్పూర హారతులతో యాగశాల పరిసరాలు ప్రకాశించాయి.

 

వేద మంత్రాల నడుమ స్వామివారికి మంత్రపుష్పం సమర్పించి, భక్తులందరికీ క్షేమం కలగాలని ప్రార్థనలు చేశారు

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.