Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

పదవీ విరమణ సందర్భంగా శ్రీ అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళం అందజేసిన వేమూరి ప్రసాద్ దంపతులు

భక్తి, దాతృత్వానికి నిదర్శనం శ్రీ అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 అందజేసిన వేమూరి ప్రసాద్

AP/SOUTH

ఆంధ్రప్రదేశ్  రాష్ట్ర సమాచార శాఖ   మరియు పౌర సంబంధాల శాఖ (ఐ అండ్ పి ఆర్)కు చెందిన శ్రీ వేమూరి ప్రసాద్, ఆయన సతీమణి శ్రీమతి వెంకటలక్ష్మి దంపతులు తమ పదవీ విరమణ సందర్భంగా భక్తిశ్రద్ధలతో శ్రీ అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి రూ.1,01,116 విరాళాన్ని అందజేశారు. తమ అల్లుడు కృష్ణ, కుమార్తె శ్రీ సాయి సింధూర పేర్లపై శ్రీ అమ్మవారికి కానుకగా ఈ విరాళాన్ని సమర్పించారు. ఆలయ అధికారులు, అర్చక స్వాముల సమక్షంలో నిర్వహించిన కార్యక్రమంలో దంపతులు ఈ విరాళాన్ని అధికారికంగా అందజేసి శ్రీ అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా వేమూరి ప్రసాద్  మాట్లాడుతూ, జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టమైన పదవీ విరమణ సందర్భాన్ని ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంతో ముడిపెట్టాలని సంకల్పించి, శ్రీ అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి తమ వంతు సహాయంగా విరాళం అందజేసినట్లు తెలిపారు. అన్నదానం మహాదానమనే భావనతో ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావడం తమకు ఆనందంగా ఉందన్నారు. ఆలయ అధికారులు దంపతుల దాతృత్వాన్ని అభినందిస్తూ, భక్తులు అందించే విరాళాలు నిత్య అన్నదాన పథకాన్ని మరింత సమర్థవంతంగా నిర్వహించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. అనంతరం అర్చక స్వాములు వేదాశీర్వచనాలు అందజేసి, దంపతులకు ప్రత్యేక ఆశీస్సులు అందించారు. భక్తి, దాతృత్వం, సేవా భావానికి నిదర్శనంగా నిలిచిన ఈ విరాళ కార్యక్రమం భక్తుల ప్రశంసలను అందుకుంది. శ్రీ అమ్మవారి నిత్య అన్నదాన పథకానికి వేమూరి ప్రసాద్, వెంకటలక్ష్మి దంపతులు అందజేసిన రూ.1,01,116 విరాళం అన్నదాన సేవలను మరింత బలోపేతం చేయనుంది.

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.