Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రి అన్నదాన పథకానికి రూ.6 లక్షల విరాళం అందజేసిన అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్ సీఎండీ అనిల్ కుమార్ చింత

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అన్నదాన పథకానికి అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్ సీఎండీ అనిల్ కుమార్ చింత రూ.6 లక్షల విరాళం అందజేశారు.

AP/SOUTH

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ **అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్** చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ చింత రూ.6 లక్షల విరాళాన్ని అందజేశారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్‌ను కలిసి, ఒక రోజు పూర్తి అన్నదాన సేవ నిర్వహణ కోసం రూ.6 లక్షల విలువైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ చింత మాట్లాడుతూ, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇంద్రకీలాద్రికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఉపయోగపడే అన్నదాన పథకానికి ఒక రోజు అయ్యే పూర్తి వ్యయాన్ని విరాళంగా అందించడం తనకు ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగించిందని తెలిపారు. దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ, భక్తులకు ఒక రోజు అన్నప్రసాద వితరణ కోసం రూ.6 లక్షల విరాళాన్ని అందించడం అభినందనీయమని పేర్కొంటూ, దేవస్థానం తరఫున శ్రీ అనిల్ కుమార్ చింతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.