Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఇంద్రకీలాద్రి అన్నదాన పథకానికి రూ.6 లక్షల విరాళం అందజేసిన అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్ సీఎండీ అనిల్ కుమార్ చింత

ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ అన్నదాన పథకానికి అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్ సీఎండీ అనిల్ కుమార్ చింత రూ.6 లక్షల విరాళం అందజేశారు.

AP/SOUTH

విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్థానంలో నిర్వహిస్తున్న అన్నదాన పథకానికి ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ **అమరావతి సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్** చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అనిల్ కుమార్ చింత రూ.6 లక్షల విరాళాన్ని అందజేశారు. శనివారం కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన దేవస్థానం కార్యనిర్వహణాధికారి (ఈవో) వి.కె. శీనా నాయక్‌ను కలిసి, ఒక రోజు పూర్తి అన్నదాన సేవ నిర్వహణ కోసం రూ.6 లక్షల విలువైన చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ చింత మాట్లాడుతూ, శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని, ఇంద్రకీలాద్రికి విచ్చేసే వేలాది మంది భక్తులకు ఉపయోగపడే అన్నదాన పథకానికి ఒక రోజు అయ్యే పూర్తి వ్యయాన్ని విరాళంగా అందించడం తనకు ఆధ్యాత్మిక సంతృప్తిని కలిగించిందని తెలిపారు. దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ మాట్లాడుతూ, భక్తులకు ఒక రోజు అన్నప్రసాద వితరణ కోసం రూ.6 లక్షల విరాళాన్ని అందించడం అభినందనీయమని పేర్కొంటూ, దేవస్థానం తరఫున శ్రీ అనిల్ కుమార్ చింతకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.