Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ధర్మకర్తల మండలి సమావేశం యోగాంధ్ర నిర్వహణ భక్తుల సౌకర్యాలపై కీలక నిర్ణయాలు

యోగాంధ్ర నిర్వహణ భక్తుల సౌకర్యాల మెరుగుదల మొక్కల పెంపకం క్యూకాంప్లెక్స్ నిర్మాణ వేగవంతం పై ధర్మకర్తల మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది

AP/SOUTH

శ్రీశైల  దేవస్థానం ధర్మకర్తల మండలి 7వ సమావేశం మంగళవారం కార్యాలయ భవనంలోని సమావేశ మందిరంలో నిర్వహించబడింది. ధర్మకర్తల మండలి అధ్యక్షులు పోతుగుంట రమేష్‌నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొనగా, కార్యనిర్వహణాధికారి ఎం. శ్రీనివాసరావు, సభ్యులు, ప్రత్యేక ఆహ్వానితులు ప్రత్యక్షంగా హాజరయ్యారు.

 సమావేశంలో మొత్తం ఆరు అజెండా అంశాలను చర్చించగా, రెండు అంశాలకు ఆమోదం లభించింది. రెండు అంశాలను వాయిదా వేయగా, మరో రెండు అంశాలను తిరస్కరించారు. మిగిలిన 21 అజెండా అంశాలను ఈ నెల 11న జరిగే తదుపరి సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు.

యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలని, జూన్ 11న ప్రత్యేక యోగా కార్యక్రమం, జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు. ఈ కార్యక్రమాల్లో స్థానికులు, యాత్రికులు అధిక సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ప్రచారం చేపట్టాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాబోయే వర్షాకాలంలో క్షేత్ర పరిధిలో 5 వేల నుంచి 6 వేల మొక్కలు నాటేందుకు కార్యాచరణ రూపొందించాలని నిర్ణయించారు. నీడనిచ్చే మొక్కలతో పాటు దేవతా వృక్షాల పెంపకంపై ప్రత్యేక దృష్టి సారించాలని సభ్యులు సూచించారు. భక్తుల సౌకర్యాల మెరుగుదలకు తిరుమల తరహాలో పిలిగ్రిమ్స్ అమినిటీస్ కాంప్లెక్స్ నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని, క్యూకాంప్లెక్స్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని ధర్మకర్తల మండలి నిర్ణయించింది. అలాగే పారిశుద్ధ్య నిర్వహణను మరింత బలోపేతం చేయాలని సూచించింది. అదేవిధంగా, శ్రీశైలక్షేత్ర దత్తత దేవాలయమైన జ్యోతిస్సిద్ధవటం ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది నెలవారీ పారితోషికాన్ని పెంచాలని సమావేశంలో తీర్మానించారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.