Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై పోటెత్తిన భక్తజనం

పౌర్ణమి సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ భారీగా నెలకొంది. ప్రత్యేక దర్శనాలు, ఆర్జిత సేవల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

AP/SOUTH

పౌర్ణమి సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రి క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. ఆది దంపతులైన శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సన్నిధిలో తెల్లవారుజాము నుంచే భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి దర్శనాలు చేసుకున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దేవస్థానం రూ.500 ప్రత్యేక దర్శన టికెట్ల విక్రయాలను తాత్కాలికంగా నిలిపివేసి, బంగారు వాకిలి ద్వారా దర్శన ఏర్పాట్లు చేసింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) శీనా నాయక్ దంపతులు కూడా గర్భాలయం వెలుపల నుంచే అమ్మవారిని దర్శించుకుని ముందుకు సాగారు.

 భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో ఘాట్ రోడ్, కనకదుర్గానగర్ వైపు వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం మరియు ఆర్టీసీ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్, బస్ స్టాండ్‌ల నుంచి ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. ఈ బస్సులు భక్తులతో కిక్కిరిసిపోయి నిరంతరం సేవలందిస్తున్నాయి. పౌర్ణమి సందర్భంగా నిర్వహించిన అన్ని ఆర్జిత సేవల్లోనూ భక్తులు విశేషంగా పాల్గొన్నారు. ఇంద్రకీలాద్రి ఆలయ ప్రాంగణం, పరిసర ప్రాంతాలు భక్తజన సందోహంతో నిండిపోయి ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.