Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ ఏర్పాట్లు పరిశీలించిన ఈవో శీనా నాయక్

ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ పెరగడంతో దర్శన ఏర్పాట్లు, రద్దీ నియంత్రణ చర్యలను దేవస్థానం అధికారులు విస్తృతంగా పరిశీలించారు.

AP/SOUTH

ఇంద్రకీలాద్రి క్షేత్రంలో వేసవి రద్దీ నేపథ్యంలో భక్తులకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దర్శనం సులభంగా కల్పించేందుకు దేవస్థానం అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. దేవస్థానం ఈవో వి.కె. శీనా నాయక్ క్యూ లైన్ల క్రమబద్ధీకరణ, రద్దీ నియంత్రణ చర్యలను పరిశీలించారు.

 ఈ సందర్భంగా దుర్గా స్నాన ఘాట్, ఘాట్ రోడ్ పనులు, కనకదుర్గానగర్ ప్రాంతాల్లో భక్తులకు అందుతున్న సౌకర్యాలను ఆయన తనిఖీ చేశారు. క్లోక్ రూమ్, చెప్పుల స్టాండ్ ప్రాంతాల్లో భక్తులతో మాట్లాడి వారి అభిప్రాయాలను స్వయంగా నమోదు చేసుకున్నారు.

 దుర్గాఘాట్ ప్రాంతంలో హాకర్లు అధిక ధరలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిన ఈవో, ఇటీవల ప్రారంభించిన మరుగుదొడ్లను పరిశుభ్రంగా నిర్వహించాలని సూచించారు. ఘాట్ రోడ్ మూసివేత కారణంగా కనకదుర్గానగర్ వైపు పెరిగిన భక్తులు, వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని భద్రతా సిబ్బందికి ప్రత్యేక సూచనలు చేశారు.

దేవస్థానానికి ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న బస్సుల ఏర్పాట్లను కూడా ఈవో శీనా నాయక్ పరిశీలించారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.