Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనుల షెడ్యూల్‌లో మార్పు

వాతావరణ పరిస్థితుల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు తాత్కాలికంగా నిలిపివేసి, వాహనాల రాకపోకలకు అనుమతించారు.

AP/SOUTH

ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనుల షెడ్యూల్‌లో వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలిక మార్పులు చేసినట్లు ఆర్ అండ్ బీ శాఖ తెలిపింది. దేవాదాయ శాఖ, ఆర్ అండ్ బీ విభాగం సంయుక్తంగా మే 26 నుంచి ప్రారంభించిన ఈ పనులను జూన్ 12 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 అయితే విజయవాడలో తీవ్ర ఎండలు, వడగాల్పుల కారణంగా కార్మికులు క్షేత్రస్థాయిలో పనులు చేయడం కష్టతరంగా మారిందని, ఇలాంటి వాతావరణంలో బిటుమిన్, కెమికల్ మిక్సింగ్‌తో రోడ్డు మరమ్మత్తులు చేపట్టడం సాంకేతికంగా అనుకూలం కాదని ఆర్ అండ్ బీ సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవస్థానం అధికారులకు లేఖ ద్వారా తెలియజేశారు.

అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల రోడ్డుపై మరిన్ని పగుళ్లు వచ్చే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా మరమ్మత్తు పనులు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చిన వెంటనే శాశ్వత ఆధునీకరణ పనుల కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం భక్తుల వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఘాట్ రోడ్డును తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రేపు మే 29 ఉదయం నుంచి ఘాట్ రోడ్‌పై వాహనాలను యథావిధిగా అనుమతిస్తామని, భక్తులు మరియు వాహనదారులు సహకరించాలని దేవస్థానం అధికారులు కోరారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.