Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనుల షెడ్యూల్‌లో మార్పు

వాతావరణ పరిస్థితుల కారణంగా ఇంద్రకీలాద్రి ఘాట్ రోడ్డు మరమ్మత్తు పనులు తాత్కాలికంగా నిలిపివేసి, వాహనాల రాకపోకలకు అనుమతించారు.

AP/SOUTH

ఇంద్రకీలాద్రి శ్రీ కనకదుర్గమ్మ ఆలయ ఘాట్ రోడ్డు పునరుద్ధరణ పనుల షెడ్యూల్‌లో వాతావరణ పరిస్థితుల కారణంగా తాత్కాలిక మార్పులు చేసినట్లు ఆర్ అండ్ బీ శాఖ తెలిపింది. దేవాదాయ శాఖ, ఆర్ అండ్ బీ విభాగం సంయుక్తంగా మే 26 నుంచి ప్రారంభించిన ఈ పనులను జూన్ 12 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 అయితే విజయవాడలో తీవ్ర ఎండలు, వడగాల్పుల కారణంగా కార్మికులు క్షేత్రస్థాయిలో పనులు చేయడం కష్టతరంగా మారిందని, ఇలాంటి వాతావరణంలో బిటుమిన్, కెమికల్ మిక్సింగ్‌తో రోడ్డు మరమ్మత్తులు చేపట్టడం సాంకేతికంగా అనుకూలం కాదని ఆర్ అండ్ బీ సబ్ డివిజన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ దేవస్థానం అధికారులకు లేఖ ద్వారా తెలియజేశారు.

అత్యధిక ఉష్ణోగ్రతల వల్ల రోడ్డుపై మరిన్ని పగుళ్లు వచ్చే అవకాశం ఉండటంతో తాత్కాలికంగా మరమ్మత్తు పనులు నిలిపివేస్తున్నట్లు పేర్కొన్నారు. వాతావరణం సాధారణ స్థితికి వచ్చిన వెంటనే శాశ్వత ఆధునీకరణ పనుల కొత్త షెడ్యూల్‌ను ప్రకటిస్తామని తెలిపారు. ప్రస్తుతం భక్తుల వాహనాల రాకపోకలకు ఇబ్బంది లేకుండా ఘాట్ రోడ్డును తాత్కాలికంగా పునరుద్ధరిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.

రేపు మే 29 ఉదయం నుంచి ఘాట్ రోడ్‌పై వాహనాలను యథావిధిగా అనుమతిస్తామని, భక్తులు మరియు వాహనదారులు సహకరించాలని దేవస్థానం అధికారులు కోరారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.