Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఇంద్రకీలాద్రిపై కలెక్టర్ లక్ష్మీ షా పర్యటన భక్తుల వైద్య సదుపాయాలపై సమీక్ష

ఎస్ లక్ష్మి ష ఇంద్రకీలాద్రి ఆలయంలో వైద్య సదుపాయాలు పరిశీలించి, వేసవి అత్యవసర సేవల బలోపేతానికి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

AP/SOUTH

ఎన్. టి. ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మి శ సోమవారం సాయంత్రం ఇంద్రకీలాద్రి పై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం లో శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం దేవస్థానం ఈవో వికే సిన నాయక్ కలెక్టర్‌కు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలను అందజేశారు.

కలెక్టర్ శ్రీ లక్ష్మి శ దేవస్థానంలోని ప్రథమ చికిత్స కేంద్రాన్ని పరిశీలించారు. వేసవి తీవ్రత దృష్ట్యా భక్తులకు అందిస్తున్న వైద్య సదుపాయాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అలాగే రోగుల వివరాల రిజిస్టర్‌ను పరిశీలించి వైద్య సేవల నిర్వహణపై అధికారులకు సూచనలు చేశారు.

వేసవి ఎండల నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు వెంటనే వైద్య సహాయం అందేలా శివాలయం వైపు, ఘాట్ రోడ్ వైపు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఈవో వీ.కే. శీనా నాయక్‌ను ఆదేశించారు.ఈ సందర్భంగా రాజగోపురం వద్ద దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్ర రాధాకృష్ణ (గాంధీ)తో పాటు ధర్మకర్తల మండలి సభ్యులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు.

అనంతరం మహామండపం వైపు నుంచి ఆలయ అధికారులు, ధర్మకర్తలతో కలిసి ఆలయ పరిసరాలను పరిశీలించారు.

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.