Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

శ్రీశైల దేవాలయం లో అన్నప్రసాద వితరణను పరిశీలించిన ఈఓ శ్రీనివాసరావు

శ్రీశైల దేవాలయంలో అన్నప్రసాద సేవలపై ఈఓ శ్రీనివాసరావు సమీక్ష నిర్వహించి, భక్తులకు మెరుగైన సౌకర్యాలపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

AP/SOUTH

శ్రీ శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి దేవాలయంలో భక్తులకు అందిస్తున్న అన్నప్రసాద వితరణ సేవలను కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు ఆదివారం పరిశీలించారు.

 పరిపాలనాంశాల సమీక్షలో భాగంగా ఆయన అన్నప్రసాద వితరణ భవనాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. ముందుగా అన్నప్రసాద వితరణ భవనంలోని విరాళాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించిన ఈఓ, అనంతరం అధికారులతో సమావేశమై భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించే దిశగా పలు సూచనలు చేశారు.

ఈ సందర్భంగా భక్తులకు స్వయంగా అన్నప్రసాదాలను వడ్డించిన శ్రీనివాసరావు, భోజనం స్వీకరిస్తున్న భక్తులతో నేరుగా మాట్లాడి వడ్డన, రుచి, పరిశుభ్రత వంటి అంశాలపై అభిప్రాయాలను తెలుసుకున్నారు.

 అన్నప్రసాద వితరణలో శివసేవకుల సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించేలా శివసేవకులకు ప్రత్యేక అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రతి హాల్లో అన్నప్రసాద వితరణ సజావుగా జరిగేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని ఆదేశించారు. వండిన ప్రతి వంటకం ప్రతి భక్తుడికి అందేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. అలాగే అన్ని హాల్స్‌లో సిబ్బంది నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని తెలిపారు. అన్నప్రసాద వంటకాలు రుచికరంగా, నాణ్యంగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, తాజా కూరగాయలను మాత్రమే వినియోగించాలని సూచించారు. అదేవిధంగా వంటశాల, ప్రసాద వితరణ హాల్స్‌, భవన ప్రాంగణంలో పరిశుభ్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సిబ్బందికి ఆదేశించారు.

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.