Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల దేవాలయం లో భారీగా భక్తుల రద్దీ వేసవి ఎండల్లో భక్తులకు ప్రత్యేక సౌకర్యాలు

వేసవి ఎండల్లో ఆలయంలో భారీ భక్తుల రద్దీ మధ్య ప్రత్యేక దర్శన ఏర్పాట్లు, చల్లని తాగునీరు, అన్నప్రసాదం అందించిన అధికారులు.

AP/SOUTH

శ్రీశైల దేవస్థానం లో వేసవి సెలవులు, ప్రభుత్వ సెలవు దినం కావడంతో ఆదివారం ఆలయానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే క్యూ లైన్లు భక్తులతో నిండిపోవడంతో ఆలయ అధికారులు ప్రత్యేక దర్శన, సౌకర్యాల ఏర్పాట్లు చేపట్టారు. ఈ సందర్భంగా కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. శ్రీనివాసరావు మాట్లాడుతూ, భక్తులందరికీ సంతృప్తికరంగా శ్రీస్వామి అమ్మవార్ల దర్శనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. 

భక్తులు ఎలాంటి అసౌకర్యం లేకుండా దర్శనం చేసుకునేలా ఆలయ యంత్రాంగం అప్రమత్తంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ప్రతి రోజు ఉదయం 6 గంటలకు క్యూ కాంప్లెక్స్‌లో వేడి పాలు అందజేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఈరోజు భక్తులకు అల్పాహారంగా కట్టుపొంగలి, పులిహోర, పెరుగన్నం పంపిణీ చేసినట్లు చెప్పారు. అలాగే మంచినీరు, మజ్జిగ, బిస్కెట్లు నిరంతరం అందుబాటులో ఉంచినట్లు వెల్లడించారు. వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ పరిసరాల్లో పలుచోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేసి, భక్తులకు చల్లని తాగునీరు, మజ్జిగ అందజేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వేకువజామున 3 గంటలకు ఆలయ ద్వారాలు తెరిచి ప్రాతఃకాల సేవలను నిర్వహించిన అనంతరం ఉదయం 4.30 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు దర్శనాలు కొనసాగించామని తెలిపారు. తిరిగి సాయంత్రం 5.30 గంటల నుంచి దర్శనాలు పునఃప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ ఉదయం కార్యనిర్వహణాధికారి ఆలయ ప్రాంగణంలోని క్యూలైన్లను పరిశీలించి భక్తులతో నేరుగా మాట్లాడి ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకున్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో సేవలు అందిస్తున్నట్లు ఆలయ అధికారులు పేర్కొన్నారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.