Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రి దేవాలయంలో భారీగా భక్తుల రద్దీ.. వేసవి ఎండల్లో ప్రత్యేక సౌకర్యాలు

ఇంద్రకీలాద్రి దేవాలయంలో ఆదివారం భారీ భక్తుల రద్దీ మధ్య ప్రత్యేక సౌకర్యాలతో భక్తులకు ప్రశాంతంగా అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు.

AP/SOUTH

ఆదివారం సెలవు దినం కావడంతో ఇంద్రకీలాద్రి దేవాలయంపై కొలువై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం కు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.

 వేసవి సెలవులు కొనసాగుతుండటంతో తెల్లవారుజాము నుంచే అమ్మవారి దర్శనం కోసం క్యూ లైన్లు భక్తులతో నిండిపోయాయి. భక్తుల రద్దీ అధికంగా ఉండటంతో సాధారణ భక్తులకు వేగవంతమైన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఉదయం 9 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేయడంతో పాటు మధ్యాహ్నం 2 గంటల వరకు అన్ని రకాల VIP దర్శనాలను రద్దు చేశారు. దీంతో సామాన్య భక్తులకు అమ్మవారి దర్శనం సులభంగా లభించింది.

 వేసవి ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆలయ ఈఓ సీనా నాయక్ ఆధ్వర్యంలో క్యూ లైన్లలోనే మొబైల్ వాటర్ క్యాన్ల ద్వారా చల్లని తాగునీటిని భక్తులకు అందించారు.

 ఈ ప్రత్యేక ఏర్పాట్లపై భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదేవిధంగా ఆలయ పరిసరాల్లో ఉచిత ప్రసాదం, అన్నదానం కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహించారు. ఆలయ చైర్మన్ బొర్రా రాధాకృష్ణ (గాంధీ), ధర్మకర్తల మండలి సభ్యులు క్యూ లైన్లలో పర్యటించి భక్తుల సౌకర్యాలను పరిశీలించారు.

అసిస్టెంట్ కమిషనర్ రంగా రావు, ఇన్‌చార్జ్ ఈఓతో పాటు ఆలయ సిబ్బంది రద్దీ నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. పాలకమండలి, అధికారుల సమన్వయంతో భారీ రద్దీ మధ్య కూడా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా దర్శనం కల్పించినట్లు అధికారులు తెలిపారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.