Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ సమీక్ష సమావేశం: ఆలయాల్లో డిజిటల్ సేవలు, హరిత చర్యలకు ప్రాధాన్యం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయాల్లో డిజిటల్ సేవల విస్తరణతో పాటు హరిత కార్యక్రమాల అమలుపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ అయ్యాయి.

AP/SOUTH

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గొల్లపూడిలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో 22 ప్రముఖ దేవాలయాల ఎగ్జిక్యూటివ్ అధికారులతో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో భక్తులకు మరింత సౌకర్యవంతమైన సేవలు అందించేందుకు ఆలయాల్లో ఆన్‌లైన్ సేవలను విస్తరించాలని డాక్టర్ ఎం హరి జవహర్లాల్ అధికారులను ఆదేశించారు.

 కాలానుగుణ అవసరాలకు అనుగుణంగా కొత్త ఆర్జిత సేవలను ప్రవేశపెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా మాట్లాడిన కే రామచంద్ర మోహన్ ఆలయాల్లో ‘జీరో వేస్ట్ డిస్పోజల్ పాలసీ’ను సమర్థవంతంగా అమలు చేయాలని తెలిపారు. ఆలయాల నుంచి ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను డంపింగ్ యార్డులకు తరలించకుండా పర్యావరణహిత పద్ధతుల్లో నిర్వహించాలని సూచించారు.

అదేవిధంగా ప్రతి దేవాలయంలో రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలు, బయోగ్యాస్ యూనిట్లు, పైప్డ్ గ్యాస్ సదుపాయాలు, సోలార్ విద్యుత్ ప్రాజెక్టులను వేగంగా అమలు చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి సూచనల మేరకు ఒక దేవాలయంలో విజయవంతంగా అమలవుతున్న ఉత్తమ విధానాలను రాష్ట్రంలోని ఇతర ఆలయాల్లో కూడా అమలు చేయాలని కమిషనర్ పేర్కొన్నారు. సేవకుల ద్వారా ఆన్‌లైన్ సేవలు, సోషల్ మీడియా ప్రచారం, ఆధ్యాత్మిక కార్యక్రమాల విస్తరణ చేపట్టాలని సూచించారు. సమావేశంలో విజయవాడ, శ్రీశైలం, అన్నవరం, సింహాచలం, ద్వారకా తిరుమల, శ్రీకాళహస్తి, కాణిపాకం తదితర ప్రముఖ దేవాలయాల అభివృద్ధి పనుల పురోగతిపై సంబంధిత అధికారులు వివరాలు వెల్లడించారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.