Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

నెల్లూరు కామాక్షి అమ్మవారికి ఇంద్రకీలాద్రి దుర్గమ్మ పట్టువస్త్రాల సమర్పణ

ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం తరఫున నెల్లూరు కామాక్షి అమ్మవారికి పట్టువస్త్రాలు, ప్రసాదాలు ఘనంగా సమర్పించారు.

AP/SOUTH

నెల్లూరులోని ప్రసిద్ధ శ్రీ కామాక్షి అమ్మవారికి విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి దేవస్థానం తరఫున శనివారం సంప్రదాయబద్ధంగా పట్టువస్త్రాలను సమర్పించారు.

దుర్గగుడి ధర్మకర్తల మండలి చైర్మన్ బొర్రా రాధాకృష్ణ దంపతులు, ఆలయ ముఖ్య అర్చకులు శ్రీనివాస శాస్త్రి, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు అర్చక బృందం కలిసి నెల్లూరు కామాక్షి అమ్మవారి ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివారి తరఫున కామాక్షి అమ్మవారికి పట్టువస్త్రాలు, పసుపు-కుంకుమలు, ప్రసాదాలను ఆలయ అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఇంద్రకీలాద్రి ఆలయ ప్రతినిధులకు ఘన స్వాగతం లభించింది. నెల్లూరు దేవస్థాన సంప్రదాయ మర్యాదలతో దుర్గగుడి చైర్మన్, ట్రస్ట్ బోర్డు సభ్యులు మరియు అర్చక బృందాన్ని సత్కరించారు. అనంతరం ఇంద్రకీలాద్రి అర్చక బృందం కామాక్షి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద ఆశీర్వచనాలు అందించారు. రెండు ప్రముఖ శక్తిపీఠాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక అనుబంధాన్ని ప్రతిబింబించేలా ఈ కార్యక్రమం వైభవంగా జరిగింది.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.