Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భక్తుల రద్దీ.. వేసవి ఏర్పాట్లను పరిశీలించిన ఈఓ

ఇంద్రకీలాద్రిపై శుక్రవారం భక్తుల రద్దీ పెరగడంతో వేసవి దృష్ట్యా ఆలయ అధికారులు ప్రత్యేక సౌకర్యాలు, తాగునీటి ఏర్పాట్లు పర్యవేక్షించారు

AP/SOUTH

 శ్రీ కనకదుర్గమ్మ దేవస్థానం లో శుక్రవారం సందర్భంగా భక్తుల రద్దీ అధికంగా కనిపించింది. వేసవి కాలం కారణంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఉదయం నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు భక్తులు భారీగా తరలివచ్చారు.

 అనంతరం ఎండ తీవ్రత మరింత పెరగడంతో భక్తుల రద్దీ క్రమంగా తగ్గింది. ఆలయ సంప్రదాయాలు మరియు భక్తుల రద్దీ నియంత్రణ దృష్ట్యా ఉదయం 10:30 గంటలకు అంతరాలయ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. అనంతరం మధ్యాహ్నం 1:40 గంటలకు తిరిగి అంతరాలయ దర్శనాన్ని పునఃప్రారంభించి భక్తులను అనుమతించారు. దేవస్థాన కార్యనిర్వహణాధికారి స్వయంగా ఆలయ క్యూలైన్లను పరిశీలించి భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను సమీక్షించారు.

దర్శనం సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. వేసవి ఎండల దృష్ట్యా క్యూలైన్లలో ఉన్న భక్తులకు నిరంతరం మంచినీరు, మజ్జిగ అందించాలని, అలాగే ఎండ నుండి రక్షణ కోసం ఏర్పాటు చేసిన చలువ పందిళ్లను పర్యవేక్షించాలని సూచించారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ దర్శనం త్వరగా పూర్తయ్యేలా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఈఓ స్పష్టం చేశారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.