Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

ఇంద్రకీలాద్రిపై భక్తులకు చల్లని మజ్జిగ, తాగునీటి పంపిణీ

ఇంద్రకీలాద్రిపై వేసవి కాలంలో భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత తాగునీరు, చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టింది.

AP/SOUTH

ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇంద్రకీలాద్రికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) మరియు స్పెషల్ గ్రేడ్ డెప్యూటీ కలెక్టర్ వి.కె. శీనా నాయక్ ఆదేశాల మేరకు, వేసవి కాలం ముగిసే వరకు భక్తులకు ఉచిత తాగునీరు మరియు చల్లని మజ్జిగ పంపిణీ కార్యక్రమంను విస్తృతంగా అమలు చేస్తున్నారు. దేవస్థానం తరఫున ప్రతిరోజూ కొండపైకి వచ్చే భక్తుల దాహార్తిని తీర్చేందుకు నిరంతర ఉచిత తాగునీటి సదుపాయం కల్పించారు. అదేవిధంగా, ఉగాది పర్వదినం నుంచి జూన్ 15వ తేదీ వరకు నిరంతరాయంగా మజ్జిగ పంపిణీ కొనసాగించనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో ప్రతిరోజూ 2,000 మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేయనున్న దేవస్థానం, భక్తుల రద్దీ అధికంగా ఉండే శుక్రవారం, శనివారం, ఆదివారం రోజుల్లో 5,000 మజ్జిగ ప్యాకెట్లు లేదా అంతకంటే ఎక్కువ పంపిణీ చేసేలా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలనుకునే దాతలు రోజుకు కేవలం రూ.650 చెల్లించి, అధికారిక రశీదు పొంది ఈ పథకానికి విరాళం అందించవచ్చని ఈవో వి.కె. శీనా నాయక్ తెలిపారు. వేసవిలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్న ఆయన, ఈ సేవా కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని పత్రికా ప్రతినిధులను కోరారు. అలాగే, అధిక సంఖ్యలో దాతలు ముందుకు వచ్చి ఈ పుణ్యకార్యంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.