Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

రైలులో ప్రసవ వేదనతో ఇబ్బంది పడిన గర్భిణికి అండగా నిలిచిన విజయవాడ డివిజన్ టికెట్ చెకింగ్ సిబ్బంది

రైలులో గర్భిణికి ప్రసవ వేదనలు సురక్షితంగా పాప జననం

AP/SOUTH

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ టికెట్ చెకింగ్ సిబ్బంది మరోసారి ప్రయాణికుల సేవ, మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచారు. ఏప్రిల్ 5న ట్రైన్ నెం.13352 అలప్పుజా–ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి అన్నవరం స్టేషన్ దాటిన కొద్ది సేపటికే ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి.

 ఈ పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఆన్‌డ్యూటీ టికెట్ చెకింగ్ సిబ్బందిని సంప్రదించగా, టీటీఐ/అమెనిటీస్ విజయవాడకు చెందిన శ్రీమతి జి. జ్యోతి వెంటనే స్పందించి అవసరమైన సహాయాన్ని అందించారు. ఆమె కమర్షియల్ కంట్రోలర్‌తో సమన్వయం చేసుకుని 108 అత్యవసర వైద్య సేవలను ఏర్పాటు చేశారు. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో రైలుకు ఎలమంచిలి స్టేషన్‌లో ప్రత్యేక హాల్ట్ కల్పించారు. అనంతరం టికెట్ చెకింగ్ సిబ్బంది సమన్వయంతో తల్లి, నవజాత శిశువును 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు.

ప్రస్తుతం తల్లి, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సేవలో శ్రీమతి జి. జ్యోతి, శ్రీ బిపుల్ కుమార్, శ్రీ జుబేర్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి. ప్రశాంత్ సిబ్బంది చాకచక్యం, సేవాభావాన్ని అభినందించారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.