Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

రైలులో ప్రసవ వేదనతో ఇబ్బంది పడిన గర్భిణికి అండగా నిలిచిన విజయవాడ డివిజన్ టికెట్ చెకింగ్ సిబ్బంది

రైలులో గర్భిణికి ప్రసవ వేదనలు సురక్షితంగా పాప జననం

AP/SOUTH

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ టికెట్ చెకింగ్ సిబ్బంది మరోసారి ప్రయాణికుల సేవ, మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచారు. ఏప్రిల్ 5న ట్రైన్ నెం.13352 అలప్పుజా–ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి అన్నవరం స్టేషన్ దాటిన కొద్ది సేపటికే ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి.

 ఈ పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఆన్‌డ్యూటీ టికెట్ చెకింగ్ సిబ్బందిని సంప్రదించగా, టీటీఐ/అమెనిటీస్ విజయవాడకు చెందిన శ్రీమతి జి. జ్యోతి వెంటనే స్పందించి అవసరమైన సహాయాన్ని అందించారు. ఆమె కమర్షియల్ కంట్రోలర్‌తో సమన్వయం చేసుకుని 108 అత్యవసర వైద్య సేవలను ఏర్పాటు చేశారు. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో రైలుకు ఎలమంచిలి స్టేషన్‌లో ప్రత్యేక హాల్ట్ కల్పించారు. అనంతరం టికెట్ చెకింగ్ సిబ్బంది సమన్వయంతో తల్లి, నవజాత శిశువును 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు.

ప్రస్తుతం తల్లి, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సేవలో శ్రీమతి జి. జ్యోతి, శ్రీ బిపుల్ కుమార్, శ్రీ జుబేర్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి. ప్రశాంత్ సిబ్బంది చాకచక్యం, సేవాభావాన్ని అభినందించారు.

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.