Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

అమృత్ భారత్ పథకంలో రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి విజయవాడ రద్దీకి ఉపశమనం

అమృత్ భారత్ పథకంలో రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి, విజయవాడ రద్దీ తగ్గించి ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు సౌకర్యం

AP/SOUTH

విజయవాడ డివిజన్‌లోని రాయనపాడు రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఏడీఆర్‌ఎం ఎడ్విన్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో పెరుగుతున్న రద్దీని తగ్గించడమే ఈ స్టేషన్ ఎంపిక వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్పారు. భవిష్యత్తులో కొన్ని రైళ్లు విజయవాడలో ఆగకుండా రాయనపాడు మార్గంగా సికింద్రాబాద్ మరియు ఇతర గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండటం, పరిసర ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుండటం వల్ల ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. సమీపంలోని కొండపల్లి వంటి చారిత్రాత్మక ప్రాంతం ఉండటం వల్ల కూడా ఈ స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందన్నారు.

విజయవాడ నగరానికి కొంత దూరంలో స్టేషన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా రద్దీ తగ్గడంతో పాటు సమీప ప్రాంతాల ప్రజలకు రైల్వే సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్‌లో విమానాశ్రయాల తరహాలో ఆధునిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఏసీ లాంజ్‌లు, తాగునీటి సదుపాయం, టికెట్ బుకింగ్ కౌంటర్లు, సౌకర్యవంతమైన కూర్చునే ఏర్పాట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దివ్యాంగులకు అనుకూలంగా స్టేషన్‌ను పూర్తిగా రూపొందించామని తెలిపారు. ప్రయాణికులు స్టేషన్‌లోకి ప్రవేశించినప్పుడు ఆధునికమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అనుభవిస్తారని పేర్కొంటూ, ఈ సదుపాయాలను తమవిగా భావించి పరిశుభ్రతను కాపాడాలని అధికారులు కోరారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.