Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఉప్పల్‌లో 40 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాల సేకరణకు తహసీల్దార్ ఆదేశాలు

ఉప్పల్‌లో 40 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాల సేకరణకు తహసీల్దార్ ఆదేశాలు జారీ చేసి, బీఎల్‌ఓలకు ఇంటింటి సర్వే నిర్వహణకు సూచించారు.

Hyderabad News

 ఉప్పల్‌లో ఓటర్ల వివరాల సేకరణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న 40 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాలను సమగ్రంగా సేకరించాలని ఉప్పల్ తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.

ఈ మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు), సూపర్‌వైజర్లు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 362 నుంచి 407 వరకు ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా పాల్గొని, సేకరించిన వివరాలను సమగ్ర నివేదికగా కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, శనివారం తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్ పోలింగ్ స్టేషన్ నంబర్ 396 పరిధిలో పర్యటించి, ఓటర్ల జాబితాలను పరిశీలించారు.

 ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా తెలుసుకుని, ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన వారి వివరాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు . ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.