Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఉప్పల్‌లో 40 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాల సేకరణకు తహసీల్దార్ ఆదేశాలు

ఉప్పల్‌లో 40 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాల సేకరణకు తహసీల్దార్ ఆదేశాలు జారీ చేసి, బీఎల్‌ఓలకు ఇంటింటి సర్వే నిర్వహణకు సూచించారు.

Hyderabad News

 ఉప్పల్‌లో ఓటర్ల వివరాల సేకరణకు అధికారులు చర్యలు ప్రారంభించారు. ప్రస్తుత ఓటరు జాబితాలో ఉన్న 40 ఏళ్లకు పైబడిన ఓటర్ల వివరాలను సమగ్రంగా సేకరించాలని ఉప్పల్ తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్ ఆదేశించారు.

ఈ మేరకు బూత్ లెవెల్ ఆఫీసర్లు (బీఎల్‌ఓలు), సూపర్‌వైజర్లు తమ పరిధిలోని పోలింగ్ స్టేషన్ ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను నమోదు చేయాలని సూచించారు. శుక్రవారం తహసీల్దార్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, 362 నుంచి 407 వరకు ఉన్న పోలింగ్ స్టేషన్ల పరిధిలో పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఎల్‌ఓలు, సూపర్‌వైజర్లు తప్పనిసరిగా పాల్గొని, సేకరించిన వివరాలను సమగ్ర నివేదికగా కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా, శనివారం తహసీల్దార్ పూల్ సింగ్ చౌహాన్ పోలింగ్ స్టేషన్ నంబర్ 396 పరిధిలో పర్యటించి, ఓటర్ల జాబితాలను పరిశీలించారు.

 ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను స్వయంగా తెలుసుకుని, ముఖ్యంగా 40 ఏళ్లకు పైబడిన వారి వివరాల సేకరణపై ప్రత్యేక దృష్టి సారించారు . ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది, జూనియర్ అసిస్టెంట్లు మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.