Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

బీసీ విద్యార్థుల కోసం మంత్రి పొన్నం ప్రభాకర్‌ను కలిసిన ఆర్. కృష్ణయ్య.. 120 కొత్త హాస్టళ్లు, 150 గురుకులాల మంజూరు చేయాలని విజ్ఞప్తి

బీసీ విద్యార్థుల కోసం 120 కొత్త హాస్టళ్లు, 150 గురుకులాలు, సీట్ల పెంపు కోరుతూ మంత్రి పొన్నం ప్రభాకర్‌ను ఆర్. కృష్ణయ్య కలిశారు.

Hyderabad News

తెలంగాణ రాష్ట్రంలోని బీసీ విద్యార్థులు ఎదుర్కొంటున్న హాస్టళ్లు, గురుకులాల సీట్ల కొరతను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కీలక సమావేశం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా 120 కొత్త బీసీ కాలేజ్ హాస్టళ్లు, 150 బీసీ గురుకులాలు ఏర్పాటు చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం హాస్టల్ సీట్లు లేక వేలాది మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, ప్రైవేట్ హాస్టళ్లలో అధిక ఫీజులు చెల్లించాల్సి వస్తోందని, కొందరు చదువులు కూడా మానుకుంటున్నారని ఆర్. కృష్ణయ్య వివరించారు. హైదరాబాద్‌తో పాటు మహబూబ్‌నగర్, సంగారెడ్డి, వికారాబాద్, వరంగల్, నల్లగొండ, కరీంనగర్, మేడ్చల్, రంగారెడ్డి, ఖమ్మం జిల్లాల్లో కొత్త హాస్టళ్లు మంజూరు చేయాలని కోరారు. బీసీ గురుకులాల్లో అడ్మిషన్లకు భారీ డిమాండ్ ఉన్నప్పటికీ సీట్లు లేక వేలాది మంది విద్యార్థులు అవకాశాలు కోల్పోతున్నారని, ఎస్ ఎస్ సి, ఇంటర్‌లో 99 శాతం ఫలితాలు సాధించడంతో గురుకులాలకు మరింత ఆదరణ పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలో 52 శాతం బీసీ జనాభాకు తగినన్ని గురుకులాలు లేవని, అందుకే అదనంగా 150 గురుకులాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ఉన్న గురుకులాల్లో ఖాళీ తరగతి గదులను వినియోగించి అదనపు సెక్షన్లు ప్రారంభించాలని, జూనియర్ కాలేజీల్లో ప్రతి క్లాస్‌లో 30 సీట్లను 40కు పెంచాలని కూడా ఆర్. కృష్ణయ్య సూచించారు. దీనివల్ల ప్రభుత్వంపై అదనపు ఆర్థిక భారం ఉండదని వివరించారు. ఆర్. కృష్ణయ్య ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి పొన్నం ప్రభాకర్, ముఖ్యమంత్రితో చర్చించి కొత్త హాస్టళ్లు, గురుకులాలు, అదనపు సెక్షన్లు, సీట్ల పెంపుపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.