Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

🔥 అనుష్క శెట్టి పెళ్లి రూమర్లపై ఫైర్ – వయసు హైలైట్‌పై మీడియాకు కౌంటర్

Anushka Shetty పెళ్లి రూమర్లను ఖండిస్తూ మీడియాపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. వయసును పదే పదే ప్రస్తావించడం పై అసంతృప్తి వ్యక్తం చేస్తూ జెండర్ బయాస్‌పై ప్రశ్నలు లేవనెత్తింది.

Entertainment

వయసు ప్రస్తావనపై ఆవేదన... “మహిళలపైనే ఎందుకు టార్గెట్?” అంటూ ప్రశ్నించిన స్టార్ హీరోయిన్

: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ Anushka Shetty చుట్టూ గత కొన్ని రోజులుగా చక్కర్లు కొడుతున్న పెళ్లి రూమర్లకు ఆమె గట్టిగా చెక్ పెట్టింది. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని క్లారిటీ ఇచ్చిన అనుష్క, మీడియా తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. “ఒకరి వ్యక్తిగత జీవితంపై వార్తలు రాసే ముందు అది నిజమా కాదా అన్నది కనీసం చెక్ చేయాలి. అనధికారిక సమాచారాన్ని పదే పదే ప్రసారం చేయడం సరైంది కాదు” అంటూ ఆమె ఘాటుగా స్పందించింది. ఇక ముఖ్యంగా తన వయసును పదే పదే హైలైట్ చేయడంపై అనుష్క ఆవేదన వ్యక్తం చేసింది. “44 అనే సంఖ్యను ఎందుకు అంతలా హైలైట్ చేస్తున్నారు? వయసు ఒక మహిళ సమస్య అయితే, అదే విషయాన్ని హీరోల విషయంలో కూడా ఇలాగే చూపగలరా?” అంటూ ప్రశ్నించింది. మహిళల విషయంలో మీడియా ప్రవర్తనపై కూడా ఆమె సీరియస్ కామెంట్స్ చేసింది. “ఎందుకు మహిళలపైనే ఇలా ఫోకస్ చేస్తున్నారు?” అని ప్రశ్నించిన అనుష్క వ్యాఖ్యలు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.

: అనుష్క ఇచ్చిన ఈ స్ట్రాంగ్ స్టేట్‌మెంట్‌తో, సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలపై వస్తున్న ఊహాగానాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. మీడియా బాధ్యతపై కూడా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.