Latest
🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.

ఐ ఆర్ సి టి సి ‘భారత్ గౌరవ్’ టూరిస్ట్ రైలు: అరుణాచలం సహా దివ్య దక్షిణ యాత్రకు ప్రత్యేక ప్యాకేజీ

ఐ ఆర్ సి టి సి భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు ఏప్రిల్ 27న విశాఖ నుంచి దివ్య దక్షిణ యాత్రకు బయలుదేరనుంది; అరుణాచలం సహా పుణ్యక్షేత్రాల దర్శనం.

AP/SOUTH

భక్తులు మరియు పర్యాటకుల కోసం భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ఐ ఆర్ సి టి సి క్షిణ మధ్య మండలం ప్రత్యేకంగా భారత్ గౌరవ్ పర్యాటక రైలు’ ను ప్రవేశపెట్టింది. ఈ ప్రత్యేక రైలు ఏప్రిల్ 27, 2026న విశాఖపట్నం నుంచి బయలుదేరి, అరుణాచలం, కాంచీపురం, మహాబలిపురం సహా ప్రముఖ దక్షిణ భారత పుణ్యక్షేత్రాలను సందర్శించే  దివ్య దక్షిణ యాత్రను నిర్వహించనుంది. ఈ యాత్ర ఏప్రిల్ 27 నుంచి మే 4, 2026 వరకు మొత్తం 8 రోజులు / 7 రాత్రులు కొనసాగుతుంది. యాత్రలో కాంచీపురం, మహాబలిపురం, రామేశ్వరం, మధురై, తిరుచి, తంజావూరు, తిరువణ్ణామలై వంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు మరియు పర్యాటక ప్రదేశాలు కవర్ చేయబడతాయి. రైలు విశాఖపట్నం నుంచి తుని, సామల్‌కోట్, రాజమండ్రి, నిడదవోలు, భీమవరం టౌన్, గుడివాడ, విజయవాడ, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు మార్గంగా ప్రయాణిస్తుంది. IRCTC ప్రకటించిన వివరాల ప్రకారం, స్లీపర్ క్లాస్ ఎకానమీ ప్యాకేజీ ధర పెద్దలకు రూ.14,700, 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు రూ.13,800గా నిర్ణయించారు. ప్యాకేజీలో రైలు ప్రయాణం, బడ్జెట్ హోటళ్లలో వసతి, స్థానిక రవాణా, శాఖాహార భోజనం, ప్రయాణ బీమా, టూర్ ఎస్కార్ట్ సేవలు, IRCTC టూర్ మేనేజర్ సపోర్ట్, వర్తించే పన్నులు ఉంటాయి. బుకింగ్ మరియు మరిన్ని వివరాల కోసం ప్రయాణికులు IRCTC విజయవాడ కార్యాలయంను సంప్రదించవచ్చు లేదా IRCTC అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ బుకింగ్ చేసుకోవచ్చు.

Related Stories

Latest Articles

  1. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది
  2. బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది.
  3. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది.
  4. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది.
  5. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.
  6. 💥 రూపాయి కుప్పకూలింది: అమెరికా డాలర్‌కు 95.46కి పడిపోయింది, ఆర్థిక ఆందోళనలు కలిగించింది.
  7. కోహినూర్ బంగారం వివాదం మళ్లీ చెలరేగింది, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ అడమ్స్‌ను 'భారతదేశానికి తిరిగి ఇవ్వండి' డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
  8. కరణ్ కుంద్రా & తేజస్వి ప్రకాష్ వివాహ వార్త: బిగ్ బాస్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు
  9. యూఏఈ ఆయిల్ మార్పు సౌదీ విరోధాన్ని బహిర్గతం చేస్తోంది, కొత్త గల్ఫ్ శక్తి సమతుల్యతను సంకేతం చేస్తోంది.
  10. నాగా రైడర్ ఫ్రాన్స్‌లో దూసుకుపోతున్నాడు: కెఖ్రీసిలీ రియో హారస్ డి లివర్డీలో గ్రాండ్ ప్రీని గెలిచాడు.
Comments

Sign in with Google to comment.