Latest
🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.

రైలులో ప్రసవ వేదనతో ఇబ్బంది పడిన గర్భిణికి అండగా నిలిచిన విజయవాడ డివిజన్ టికెట్ చెకింగ్ సిబ్బంది

రైలులో గర్భిణికి ప్రసవ వేదనలు సురక్షితంగా పాప జననం

AP/SOUTH

దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్ టికెట్ చెకింగ్ సిబ్బంది మరోసారి ప్రయాణికుల సేవ, మానవతా దృక్పథానికి నిదర్శనంగా నిలిచారు. ఏప్రిల్ 5న ట్రైన్ నెం.13352 అలప్పుజా–ధన్‌బాద్ ఎక్స్‌ప్రెస్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణిస్తున్న ఓ గర్భిణికి అన్నవరం స్టేషన్ దాటిన కొద్ది సేపటికే ప్రసవ వేదనలు ప్రారంభమయ్యాయి.

 ఈ పరిస్థితిని గమనించిన కుటుంబ సభ్యులు ఆన్‌డ్యూటీ టికెట్ చెకింగ్ సిబ్బందిని సంప్రదించగా, టీటీఐ/అమెనిటీస్ విజయవాడకు చెందిన శ్రీమతి జి. జ్యోతి వెంటనే స్పందించి అవసరమైన సహాయాన్ని అందించారు. ఆమె కమర్షియల్ కంట్రోలర్‌తో సమన్వయం చేసుకుని 108 అత్యవసర వైద్య సేవలను ఏర్పాటు చేశారు. పరిస్థితి అత్యవసరంగా ఉండటంతో రైలుకు ఎలమంచిలి స్టేషన్‌లో ప్రత్యేక హాల్ట్ కల్పించారు. అనంతరం టికెట్ చెకింగ్ సిబ్బంది సమన్వయంతో తల్లి, నవజాత శిశువును 108 అంబులెన్స్ ద్వారా ప్రభుత్వ ఆసుపత్రికి సురక్షితంగా తరలించారు.

ప్రస్తుతం తల్లి, పాప ఇద్దరూ క్షేమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ సేవలో శ్రీమతి జి. జ్యోతి, శ్రీ బిపుల్ కుమార్, శ్రీ జుబేర్ ఖాన్ కీలక పాత్ర పోషించారు. ఈ సందర్భంగా విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా, సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ బి. ప్రశాంత్ సిబ్బంది చాకచక్యం, సేవాభావాన్ని అభినందించారు.

Related Stories

Latest Articles

  1. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది
  2. బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది.
  3. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది.
  4. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది.
  5. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.
  6. 💥 రూపాయి కుప్పకూలింది: అమెరికా డాలర్‌కు 95.46కి పడిపోయింది, ఆర్థిక ఆందోళనలు కలిగించింది.
  7. కోహినూర్ బంగారం వివాదం మళ్లీ చెలరేగింది, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ అడమ్స్‌ను 'భారతదేశానికి తిరిగి ఇవ్వండి' డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
  8. కరణ్ కుంద్రా & తేజస్వి ప్రకాష్ వివాహ వార్త: బిగ్ బాస్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు
  9. యూఏఈ ఆయిల్ మార్పు సౌదీ విరోధాన్ని బహిర్గతం చేస్తోంది, కొత్త గల్ఫ్ శక్తి సమతుల్యతను సంకేతం చేస్తోంది.
  10. నాగా రైడర్ ఫ్రాన్స్‌లో దూసుకుపోతున్నాడు: కెఖ్రీసిలీ రియో హారస్ డి లివర్డీలో గ్రాండ్ ప్రీని గెలిచాడు.
Comments

Sign in with Google to comment.