Latest
🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.

‘భారత్ గౌరవ్’ రైలుతో పుణ్యక్షేత్రాల దర్శనం.. విజయవాడ నుంచి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీలు

విజయవాడ నుంచి భక్తి యాత్రలు.. రైలు, విమాన ప్యాకేజీలు ప్రకటించిన ఐఆర్‌సీటీసీ

AP/SOUTH

పుణ్యక్షేత్రాల దర్శనానికి ఆసక్తి ఉన్న భక్తుల కోసం IRCTC ప్రత్యేక టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భారత్ గౌరవ్ పర్యాటక రైలుతో పాటు విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీని కూడా ప్రకటించింది.

IRCTC ఆధ్వర్యంలో భారత్ గౌరవ్ పర్యాటక రైలు Visakhapatnam నుంచి ఏప్రిల్ 27న బయలుదేరి 8 రోజుల పాటు భక్తులను పలు ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు తీసుకెళ్లనుంది. ఈ యాత్రలో భక్తులు Kanchipuram, Mahabalipuram, Rameswaram, Madurai, Tiruchirappalli, Thanjavur, Arunachalam వంటి ప్రాంతాలను సందర్శించే అవకాశం ఉంటుంది. ఈ రైలులో స్లీపర్ నాన్-ఏసీ కోచ్ టికెట్ ధర వ్యక్తికి రూ.14,700గా నిర్ణయించారు. ప్రయాణికులకు ఆహారం, బస, స్థానిక రవాణా, దర్శన ఏర్పాట్లు వంటి అన్ని సౌకర్యాలను IRCTC సమకూర్చనుంది. అలాగే ప్రయాణ భద్రత, సేవల కోసం ప్రత్యేక ఏర్పాట్లు కూడా ఉంటాయని అధికారులు తెలిపారు.

ఈ ప్రత్యేక రైలు Visakhapatnam, Tuni, Samalkot, Rajamahendravaram, Nidadavolu, Eluru, Vijayawada, Tenali, Ongole, Nellore, Gudur స్టేషన్లలో ఆగనుంది.

ఇక భక్తుల సౌకర్యార్థం IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది

ఇక భక్తుల సౌకర్యార్థం IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా Thanjavur, Rameswaram, Madurai, Kodaikanal వంటి పుణ్య, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ 5 రోజులు – 6 రాత్రులు కొనసాగుతుంది. ఏప్రిల్ 25న ప్రారంభమై మే 1న ముగుస్తుంది. డబుల్ షేరింగ్ పద్ధతిలో ఒక్కొక్కరికి సుమారు రూ.37,900గా టూర్ ఛార్జీ నిర్ణయించారు. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు కూడా ప్రత్యేక రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపారు. ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, బస, భోజనం, దర్శనాలు, స్థానిక రవాణా వంటి అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి.ఇక భక్తుల సౌకర్యార్థం IRCTC విజయవాడ నుంచి ప్రత్యేక విమాన ప్యాకేజీను కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ ద్వారా Thanjavur, Rameswaram, Madurai, Kodaikanal వంటి పుణ్య, పర్యాటక ప్రాంతాలను సందర్శించవచ్చు. ఈ టూర్ 5 రోజులు – 6 రాత్రులు కొనసాగుతుంది. ఏప్రిల్ 25న ప్రారంభమై మే 1న ముగుస్తుంది. డబుల్ షేరింగ్ పద్ధతిలో ఒక్కొక్కరికి సుమారు రూ.37,900గా టూర్ ఛార్జీ నిర్ణయించారు. అలాగే 5 నుంచి 11 ఏళ్ల పిల్లలకు కూడా ప్రత్యేక రాయితీ ధరలు వర్తిస్తాయని తెలిపారు. ఈ ప్యాకేజీలో విమాన ప్రయాణం, బస, భోజనం, దర్శనాలు, స్థానిక రవాణా వంటి అన్ని సౌకర్యాలు కల్పించబడతాయి.

 

Related Stories

Latest Articles

  1. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది
  2. బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది.
  3. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది.
  4. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది.
  5. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.
  6. 💥 రూపాయి కుప్పకూలింది: అమెరికా డాలర్‌కు 95.46కి పడిపోయింది, ఆర్థిక ఆందోళనలు కలిగించింది.
  7. కోహినూర్ బంగారం వివాదం మళ్లీ చెలరేగింది, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ అడమ్స్‌ను 'భారతదేశానికి తిరిగి ఇవ్వండి' డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
  8. కరణ్ కుంద్రా & తేజస్వి ప్రకాష్ వివాహ వార్త: బిగ్ బాస్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు
  9. యూఏఈ ఆయిల్ మార్పు సౌదీ విరోధాన్ని బహిర్గతం చేస్తోంది, కొత్త గల్ఫ్ శక్తి సమతుల్యతను సంకేతం చేస్తోంది.
  10. నాగా రైడర్ ఫ్రాన్స్‌లో దూసుకుపోతున్నాడు: కెఖ్రీసిలీ రియో హారస్ డి లివర్డీలో గ్రాండ్ ప్రీని గెలిచాడు.
Comments

Sign in with Google to comment.