Latest
🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.

అమృత్ భారత్ పథకంలో రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి విజయవాడ రద్దీకి ఉపశమనం

అమృత్ భారత్ పథకంలో రాయనపాడు రైల్వే స్టేషన్ అభివృద్ధి, విజయవాడ రద్దీ తగ్గించి ఆధునిక సదుపాయాలతో ప్రయాణికులకు సౌకర్యం

AP/SOUTH

విజయవాడ డివిజన్‌లోని రాయనపాడు రైల్వే స్టేషన్‌ను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద అభివృద్ధి చేస్తున్నట్లు విజయవాడ డివిజన్ ఏడీఆర్‌ఎం ఎడ్విన్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్‌లో పెరుగుతున్న రద్దీని తగ్గించడమే ఈ స్టేషన్ ఎంపిక వెనుక ప్రధాన ఉద్దేశమని చెప్పారు. భవిష్యత్తులో కొన్ని రైళ్లు విజయవాడలో ఆగకుండా రాయనపాడు మార్గంగా సికింద్రాబాద్ మరియు ఇతర గమ్యస్థానాలకు వెళ్లే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. జాతీయ రహదారికి సమీపంలో ఉండటం, పరిసర ప్రాంతాల్లో వేగంగా అభివృద్ధి జరుగుతుండటం వల్ల ఈ ప్రాంతాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. సమీపంలోని కొండపల్లి వంటి చారిత్రాత్మక ప్రాంతం ఉండటం వల్ల కూడా ఈ స్టేషన్‌కు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందన్నారు.

విజయవాడ నగరానికి కొంత దూరంలో స్టేషన్‌ను అభివృద్ధి చేయడం ద్వారా రద్దీ తగ్గడంతో పాటు సమీప ప్రాంతాల ప్రజలకు రైల్వే సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని వివరించారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద ఈ స్టేషన్‌లో విమానాశ్రయాల తరహాలో ఆధునిక సదుపాయాలు కల్పించామని తెలిపారు. ఏసీ లాంజ్‌లు, తాగునీటి సదుపాయం, టికెట్ బుకింగ్ కౌంటర్లు, సౌకర్యవంతమైన కూర్చునే ఏర్పాట్లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దివ్యాంగులకు అనుకూలంగా స్టేషన్‌ను పూర్తిగా రూపొందించామని తెలిపారు. ప్రయాణికులు స్టేషన్‌లోకి ప్రవేశించినప్పుడు ఆధునికమైన, సౌకర్యవంతమైన వాతావరణాన్ని అనుభవిస్తారని పేర్కొంటూ, ఈ సదుపాయాలను తమవిగా భావించి పరిశుభ్రతను కాపాడాలని అధికారులు కోరారు.

Related Stories

Latest Articles

  1. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది
  2. బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది.
  3. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది.
  4. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది.
  5. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.
  6. 💥 రూపాయి కుప్పకూలింది: అమెరికా డాలర్‌కు 95.46కి పడిపోయింది, ఆర్థిక ఆందోళనలు కలిగించింది.
  7. కోహినూర్ బంగారం వివాదం మళ్లీ చెలరేగింది, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ అడమ్స్‌ను 'భారతదేశానికి తిరిగి ఇవ్వండి' డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
  8. కరణ్ కుంద్రా & తేజస్వి ప్రకాష్ వివాహ వార్త: బిగ్ బాస్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు
  9. యూఏఈ ఆయిల్ మార్పు సౌదీ విరోధాన్ని బహిర్గతం చేస్తోంది, కొత్త గల్ఫ్ శక్తి సమతుల్యతను సంకేతం చేస్తోంది.
  10. నాగా రైడర్ ఫ్రాన్స్‌లో దూసుకుపోతున్నాడు: కెఖ్రీసిలీ రియో హారస్ డి లివర్డీలో గ్రాండ్ ప్రీని గెలిచాడు.
Comments

Sign in with Google to comment.