Latest
🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.

ఇంద్రకీలాద్రిపై మహా కుంభాభిషేకం ఏర్పాట్ల ను పరిశీలించిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ

ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో మహా కుంభాభిషేకం ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించి, భద్రత, పారిశుధ్యం, భక్తుల సౌకర్యాలపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు.

AP/SOUTH

విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో జరగనున్న మహా కుంభాభిషేకం–2026 ఏర్పాట్లను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆలయ క్యూలైన్లు, ప్రసాదం కౌంటర్లు, ఘాట్ రోడ్డు, యాగశాల ప్రాంతాలను తనిఖీ చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పారిశుధ్యం, తాగునీరు, అన్నప్రసాదం పంపిణీలో లోటు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్, సీసీ కెమెరాల నిఘా, ట్రాఫిక్ నియంత్రణ, తోపులాటలు నివారించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. విమాన గోపురం, రంగుల పనులు పూర్తయ్యాయని ఆలయ అధికారులు వివరించారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యం ఇస్తూ, ఎండ తీవ్రత దృష్ట్యా చలువ పందిళ్లు, తాగునీటి సౌకర్యం నిరంతరం అందుబాటులో ఉంచాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇంద్రకీలాద్రికి వచ్చే ప్రతి భక్తుడికి అమ్మవారి దర్శనం ప్రశాంతంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో జరిగేలా జిల్లా యంత్రాంగం అన్ని చర్యలు చేపట్టిందని ఆయన తెలిపారు.

 

Related Stories

Latest Articles

  1. 🔥 పట్నా అందాల రంగం దెబ్బతిన్నది: బ్యూటీ ఐలాండ్ యొక్క డిజిటల్ ఉత్సాహం మేకప్ పరిశ్రమను పునః నిర్వచిస్తుంది
  2. బ్లాక్‌పింక్‌ యొక్క లీసా 2026 మెట్ గాలా హోస్ట్ కమిటీలో చేరింది, ప్రపంచ ఫ్యాషన్ ప్రభావాన్ని పెంచుతోంది.
  3. “మేము?” — స్కార్లెట్ జోహాన్సన్ భర్త చేసిన ఆశ్చర్యకరమైన ఫెర్రీ కొనుగోలుపై ఆమె కఠినమైన ప్రతిస్పందన వైరల్ అవుతోంది.
  4. ఈసీ టీఎంసీ ఓటు మోసం ఆరోపణలను తిరస్కరించింది, ఎన్నికల పారదర్శకతపై 9-పాయింట్ల స్పష్టీకరణను విడుదల చేసింది.
  5. అమెరికా నేవీ 17 బిలియన్ డాలర్ల "ట్రంప్-క్లాస్" యుద్ధనౌక ప్రణాళికను ముందుకు తీసుకువచ్చింది, ఇది నావల్ పవర్ వ్యూహంలో పెద్ద మార్పును సంకేతం చేస్తుంది.
  6. 💥 రూపాయి కుప్పకూలింది: అమెరికా డాలర్‌కు 95.46కి పడిపోయింది, ఆర్థిక ఆందోళనలు కలిగించింది.
  7. కోహినూర్ బంగారం వివాదం మళ్లీ చెలరేగింది, న్యూయార్క్ నగర మేయర్ ఎరిక్ అడమ్స్‌ను 'భారతదేశానికి తిరిగి ఇవ్వండి' డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని కోరారు.
  8. కరణ్ కుంద్రా & తేజస్వి ప్రకాష్ వివాహ వార్త: బిగ్ బాస్ జంట పెళ్లి చేసుకోబోతున్నారు
  9. యూఏఈ ఆయిల్ మార్పు సౌదీ విరోధాన్ని బహిర్గతం చేస్తోంది, కొత్త గల్ఫ్ శక్తి సమతుల్యతను సంకేతం చేస్తోంది.
  10. నాగా రైడర్ ఫ్రాన్స్‌లో దూసుకుపోతున్నాడు: కెఖ్రీసిలీ రియో హారస్ డి లివర్డీలో గ్రాండ్ ప్రీని గెలిచాడు.
Comments

Sign in with Google to comment.