Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఇరాన్ అణు సామగ్రిపై ఇజ్రాయెల్ దాడి హెచ్చరికలు: “ఒప్పందం కుదరకపోతే యుద్ధమే మార్గం” – Benjamin Netanyahu కఠిన వ్యాఖ్యలు

ఇరాన్ అణు సామగ్రిపై ఇజ్రాయెల్ కఠిన హెచ్చరికలు. ఒప్పందం విఫలమైతే యుద్ధం తప్పదని నెతన్యాహు స్పష్టం. సీజ్‌ఫైర్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

War News

జెరూసలేం | ఏప్రిల్ 9, 2026 ఇరాన్ అణు సామగ్రిని దేశం వెలుపలికి తరలించే విషయంలో అమెరికా-ఇజ్రాయెల్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి Benjamin Netanyahu స్పష్టం చేశారు. ఈ లక్ష్యం చర్చల ద్వారా సాధ్యం కాకపోతే, యుద్ధం ద్వారానైనా సాధిస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు

. Iran అణు కార్యక్రమంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ, ఈ వ్యాఖ్యలు కీలక పరిణామంగా మారాయి.

ఇటీవల ప్రకటించిన సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆరోపించాయి. అయితే దీనికి గట్టిగా స్పందించిన నెతన్యాహు, “అమెరికా మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. ఇది మా అంగీకారంతోనే జరిగింది. కానీ మా వేళ్లు ఎప్పుడూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయి. ఏ క్షణమైనా యుద్ధ రంగంలోకి తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు.

 ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై పెద్ద దెబ్బ కొట్టిందని నెతన్యాహు పేర్కొన్నారు. “ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులను మాత్రమే కాదు, కొత్త క్షిపణులు తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా ధ్వంసం చేశాం. ప్రస్తుతం వారి వద్ద స్టాక్‌లో ఉన్న మిసైళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి” అని ఆయన క్లెయిమ్ చేశారు

Israel తీసుకున్న ఈ దూకుడు చర్యలు ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు

. రాబోయే రెండు వారాల విరామం తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. సీజ్‌ఫైర్ కొనసాగుతుందా? లేక మరోసారి భారీ యుద్ధం చెలరేగుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.