Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఇరాన్ అణు సామగ్రిపై ఇజ్రాయెల్ దాడి హెచ్చరికలు: “ఒప్పందం కుదరకపోతే యుద్ధమే మార్గం” – Benjamin Netanyahu కఠిన వ్యాఖ్యలు

ఇరాన్ అణు సామగ్రిపై ఇజ్రాయెల్ కఠిన హెచ్చరికలు. ఒప్పందం విఫలమైతే యుద్ధం తప్పదని నెతన్యాహు స్పష్టం. సీజ్‌ఫైర్‌పై ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి.

War News

జెరూసలేం | ఏప్రిల్ 9, 2026 ఇరాన్ అణు సామగ్రిని దేశం వెలుపలికి తరలించే విషయంలో అమెరికా-ఇజ్రాయెల్ ఒకే అభిప్రాయంతో ఉన్నాయని ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి Benjamin Netanyahu స్పష్టం చేశారు. ఈ లక్ష్యం చర్చల ద్వారా సాధ్యం కాకపోతే, యుద్ధం ద్వారానైనా సాధిస్తామని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు

. Iran అణు కార్యక్రమంపై ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న ఉద్రిక్తతల నడుమ, ఈ వ్యాఖ్యలు కీలక పరిణామంగా మారాయి.

ఇటీవల ప్రకటించిన సీజ్‌ఫైర్‌పై ఇజ్రాయెల్ విపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నాయి. అమెరికా ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఆరోపించాయి. అయితే దీనికి గట్టిగా స్పందించిన నెతన్యాహు, “అమెరికా మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. ఇది మా అంగీకారంతోనే జరిగింది. కానీ మా వేళ్లు ఎప్పుడూ ట్రిగ్గర్‌పైనే ఉంటాయి. ఏ క్షణమైనా యుద్ధ రంగంలోకి తిరిగి వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నాం” అని స్పష్టం చేశారు.

 ఇజ్రాయెల్ సైన్యం ఇప్పటికే ఇరాన్ క్షిపణి సామర్థ్యంపై పెద్ద దెబ్బ కొట్టిందని నెతన్యాహు పేర్కొన్నారు. “ఇరాన్ వద్ద ఉన్న క్షిపణులను మాత్రమే కాదు, కొత్త క్షిపణులు తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా ధ్వంసం చేశాం. ప్రస్తుతం వారి వద్ద స్టాక్‌లో ఉన్న మిసైళ్లు మాత్రమే మిగిలి ఉన్నాయి” అని ఆయన క్లెయిమ్ చేశారు

Israel తీసుకున్న ఈ దూకుడు చర్యలు ప్రాంతీయ స్థిరత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు

. రాబోయే రెండు వారాల విరామం తర్వాత పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారే ప్రమాదం ఉందని అంతర్జాతీయ సమాజం ఆందోళన చెందుతోంది. సీజ్‌ఫైర్ కొనసాగుతుందా? లేక మరోసారి భారీ యుద్ధం చెలరేగుతుందా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి.

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.