Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

ఉప్పుగూడ, మలక్‌పేట్ అమృత్ స్టేషన్ల పునరాభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

అమృత్ భారత్ పథకంలో భాగంగా ఉప్పుగూడ, మలక్‌పేట్ రైల్వే స్టేషన్ల ఆధునీకరణ పనులను కిషన్ రెడ్డి సమీక్షించారు.

Telangana/karnataka

కేంద్ర బొగ్గు మరియు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి శుక్రవారం ఉప్పుగూడ, మలక్‌పేట్ అమృత్ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న పునరాభివృద్ధి పనులను పరిశీలించారు.

 ఆయనతో పాటు హైదరాబాద్ డివిజన్ డీఆర్‌ఎం సంతోష్ కుమార్ వర్మ, గతి శక్తి చీఫ్ ప్రాజెక్ట్ మేనేజర్ ఎల్‌.ఎస్‌.ఎస్‌.రావు, దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ. శ్రీధర్ తదితర అధికారులు పాల్గొన్నారు. స్టేషన్ భవన నిర్మాణాలు, పార్కింగ్, సర్క్యులేటింగ్ ఏరియా, భద్రతా ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో రైల్వే మౌలిక సదుపాయాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోందన్నారు. 2026-27 ఆర్థిక సంవత్సరానికి తెలంగాణకు రూ.5,454 కోట్ల రైల్వే బడ్జెట్ కేటాయించామని తెలిపారు. రాష్ట్రంలో రూ.47,984 కోట్ల విలువైన కొత్త రైల్వే లైన్లు, డబ్లింగ్, ట్రిప్లింగ్, విద్యుదీకరణ, స్టేషన్ పునరాభివృద్ధి పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. గత 12 ఏళ్లలో తెలంగాణలో 347 కి.మీ కొత్త రైల్వే మార్గాలు, 556 కి.మీ డబ్లింగ్/ట్రిప్లింగ్ పనులు పూర్తయ్యాయని చెప్పారు. అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద తెలంగాణలో 40 రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తుండగా, ఉప్పుగూడ మరియు మలక్‌పేట్ స్టేషన్లను ఒక్కొక్కటిని రూ.27 కోట్ల వ్యయంతో అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ స్టేషన్లలో ఫుట్ ఓవర్ బ్రిడ్జ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాళ్లు, ర్యాంపులు తదితర ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.