Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణలో ఆగ్రహం – విజయశాంతి ఫైర్

తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం. విజయశాంతి తీవ్రంగా ఖండిస్తూ లోక్‌సభ స్పీకర్ జోక్యం కోరారు. తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత.

Telangana/karnataka

తెలంగాణ రాష్ట్ర విభజనను పాకిస్థాన్ విభజన కంటే ఘోరంగా పోల్చిన బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమ చరిత్రను, వేలాది మంది చేసిన త్యాగాలను అవమానించేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన దీర్ఘకాల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడటం రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది.

మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు “పుండుమీద కారం చల్లినట్లే” అని మండిపడ్డారు. పార్లమెంట్ సీట్ల పెంపు అంశంలో ఇప్పటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానాలు ఉన్న సమయంలో ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం అనుచితమని ఆమె పేర్కొన్నారు. 

అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందనపై కూడా విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణను సాధించడంలో టీఆర్ఎస్ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకుల పాత్రను తెలంగాణ ప్రజలు బాగా తెలుసునని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కే. చంద్రశేఖర్ రావు పోరాటాన్ని గుర్తు చేస్తూ, ఉద్యమ స్ఫూర్తిని గౌరవించినందువల్లే సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు అంగీకరించారని విజయశాంతి పేర్కొన్నారు. ఈ చరిత్రను వక్రీకరించడం సరైంది కాదని ఆమె హెచ్చరించారు.

 తెలంగాణ కు N చెందిన బీజేపీ ఎంపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని విజయశాంతి నిలదీశారు. “బీజేపీ నిజంగా తెలంగాణ భావోద్వేగాలను గౌరవిస్తుందా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం అవమానిస్తుందా?” అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో మిన్నంటుతోంది.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.