Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి వ్యాఖ్యలపై తెలంగాణలో ఆగ్రహం – విజయశాంతి ఫైర్

తెలంగాణ విభజనపై బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం. విజయశాంతి తీవ్రంగా ఖండిస్తూ లోక్‌సభ స్పీకర్ జోక్యం కోరారు. తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తత.

Telangana/karnataka

తెలంగాణ రాష్ట్ర విభజనను పాకిస్థాన్ విభజన కంటే ఘోరంగా పోల్చిన బీజేపీ ఎంపీ సూర్య తేజస్వి వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహాన్ని రేపుతున్నాయి. ఈ వ్యాఖ్యలు తెలంగాణ ఉద్యమ చరిత్రను, వేలాది మంది చేసిన త్యాగాలను అవమానించేలా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన దీర్ఘకాల పోరాటాన్ని తక్కువ చేసి మాట్లాడటం రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీసింది.

మాజీ ఎంపీ, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్సీ విజయశాంతి తీవ్రంగా స్పందిస్తూ, ఈ వ్యాఖ్యలు “పుండుమీద కారం చల్లినట్లే” అని మండిపడ్డారు. పార్లమెంట్ సీట్ల పెంపు అంశంలో ఇప్పటికే తెలంగాణకు అన్యాయం జరుగుతుందేమోనన్న అనుమానాలు ఉన్న సమయంలో ఇలాంటి బాధ్యతారహిత వ్యాఖ్యలు చేయడం అనుచితమని ఆమె పేర్కొన్నారు. 

అదే సమయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు స్పందనపై కూడా విజయశాంతి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణను సాధించడంలో టీఆర్ఎస్ పాత్రపై ప్రశ్నలు లేవనెత్తడం ద్వారా అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఉద్యమంలో పాల్గొన్న నాయకుల పాత్రను తెలంగాణ ప్రజలు బాగా తెలుసునని స్పష్టం చేశారు.

తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కే. చంద్రశేఖర్ రావు పోరాటాన్ని గుర్తు చేస్తూ, ఉద్యమ స్ఫూర్తిని గౌరవించినందువల్లే సోనియా గాంధీ రాష్ట్ర విభజనకు అంగీకరించారని విజయశాంతి పేర్కొన్నారు. ఈ చరిత్రను వక్రీకరించడం సరైంది కాదని ఆమె హెచ్చరించారు.

 తెలంగాణ కు N చెందిన బీజేపీ ఎంపీలు తమ వైఖరిని స్పష్టం చేయాలని విజయశాంతి నిలదీశారు. “బీజేపీ నిజంగా తెలంగాణ భావోద్వేగాలను గౌరవిస్తుందా? లేక రాజకీయ ప్రయోజనాల కోసం అవమానిస్తుందా?” అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల్లో మిన్నంటుతోంది.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.