Latest
లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.

ఉద్యమకారుల గౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది: ఎమ్మెల్సీ విజయశాంతి

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందని భరోసా

Telangana/karnataka

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల గౌరవం, ఆత్మగౌరవం, సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని ఎమ్మెల్సీ విజయశాంతి స్పష్టం చేశారు. శాసనమండలిలో ఉద్యమకారుల సమస్యలను సానుకూలంగా ప్రస్తావించిన ఆమె, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను త్వరలోనే అమలు చేస్తామని భరోసా ఇచ్చారు. విజయశాంతి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమకారుల పాత్ర అపారమైందని, వారి త్యాగాలు, పోరాటాలు, సమర్పణ రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. ఉద్యమకారులకు కేవలం గౌరవం ఇవ్వడం మాత్రమే కాకుండా, వారి సంక్షేమం కోసం ప్రకటించిన హామీలను అమలు చేయడం కూడా ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పలువురు ఉద్యమకారులు ఎమ్మెల్సీ విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిశారు. శాసనమండలిలో తమ సమస్యలను సానుభూతితో, సానుకూల దృక్పథంతో ప్రస్తావించి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినందుకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు.

 ఉద్యమకారులతో ఆప్యాయంగా ముచ్చటించిన విజయశాంతి, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చుతుందని, ఉద్యమకారుల సంక్షేమం పట్ల పార్టీ పూర్తి నిబద్ధతతో ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వం దశలవారీగా ఉద్యమ సైనికుల కోసం ప్రకటించిన పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తుందని ఆమె తెలిపారు.

 

అలాగే, ఉద్యమకారుల ఆత్మగౌరవం, గౌరవప్రదమైన జీవనం, వారి కుటుంబాల భద్రత కోసం తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని ఎమ్మెల్సీ విజయశాంతి హామీ ఇచ్చారు. ఆమె వ్యక్తం చేసిన ఆప్యాయత, నమ్మకానికి ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేశారు.

Related Stories

Latest Articles

  1. లార్డ్ కాపెన్‌హాగెన్ కచేరీలో పాలస్తీన్‌కు మద్దతు తెలిపింది, “పాలస్తీన్‌ను విముక్తం చేయండి. ఎప్పుడూ. శాశ్వతంగా.” అని పేర్కొంది.
  2. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  3. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  4. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  5. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  6. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  7. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  8. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  9. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  10. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
Comments

Sign in with Google to comment.