Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

విద్యుత్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: హబ్సిగూడలో ధర్నా

విద్యుత్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం హబ్సిగూడలో ధర్నా, ఏప్రిల్ 8న నాంపల్లిలో సమ్మెకు పిలుపు.

Telangana/karnataka

విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిసన్, ఇన్-హౌస్, పీస్ రేట్ కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ విద్యుత్ ఆర్టిసన్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీవీఏఈ జేఏసీ) ఆధ్వర్యంలో విద్యుత్ కార్మికులు హబ్సిగూడ డీఈ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు.

 ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ, కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ఏప్రిల్ 8న నాంపల్లిలో భారీ కార్మిక సమ్మె నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అదే రోజు ఉదయం 9 గంటలకు నిరాహార దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు. విద్యా అర్హతల ఆధారంగా ఆర్టిసన్ ఉద్యోగుల కన్వర్షన్ చేయాలని, ఆర్టిసన్ మరియు ఇన్-హౌస్ ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని, ఏపీఎస్ఈబీ సర్వీస్ రూల్స్ ప్రకారం ఓఎం సర్వీస్ రూల్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

 

అలాగే టీజీఎన్పీడీసీఎల్, టీజీఎస్పీడీసీఎల్ సంస్థల్లో ఇన్-హౌస్ వర్కర్లకు అధికారిక గుర్తింపు, పూర్తి స్థాయి ఉద్యోగ హోదా కల్పించాలని కోరారు. అదేవిధంగా 2016 డిసెంబర్ 4కు ముందు విధుల్లో చేరిన కార్మికులకు బ్యాచ్‌ల వారీగా కాంట్రాక్ట్ అవకాశాలు ఇవ్వాలని, పీస్ రేట్ కార్మికులకు జీవో నెం.11 ప్రకారం కనీస వేతనం చెల్లించాలని, 2026 పీఆర్‌సీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. మార్చి 26 నుంచి 30 వరకు డివిజన్ కార్యాలయాల వద్ద ధర్నాలు, ఏప్రిల్ 2న సర్కిల్ కార్యాలయాల వద్ద నిరసనలు, ఏప్రిల్ 4న కేటీపీఎస్ వద్ద కార్యక్రమం, ఏప్రిల్ 7న టీజీఎన్పీడీసీఎల్ హెడ్ ఆఫీస్ వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్లు జేఏసీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో హబ్సిగూడ సర్కిల్ జేఏసీ చైర్మన్ సిహెచ్ వెంకటరెడ్డి, కన్వీనర్ బి. రవి, జేఏసీ నాయకుడు కె. బాబు, బి. శ్రీను, కె. శ్రీరాములు, శ్రీనివాసులు, అహ్మద్, సంతోష్, అజీమ్, నరసింహులు, సంగీత, మాధవి, శివ, బాలు, అశోక్, రాజేందర్ నాయక్, భరత్, ఎండి రఫీ, మల్లారెడ్డి, బౌరయ్య తదితరులు పాల్గొన్నారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.