Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

గచ్చిబౌలిలో 8 మార్చి నుంచి ఉమెన్ వరల్డ్ హాకీ కప్–2026 క్వాలిఫైయింగ్ టోర్నమెంట్

రాష్ట్ర క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి గచ్చిబౌలిలో ఉమెన్ వరల్డ్ హాకీ కప్–2026 వివరాలను వెల్లడించారు. 8 జట్లు పాల్గొనగా, హై సెక్యూరిటీ మరియు ఆధునిక వసతులు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Telangana/karnataka

ఈ నెల 8వ తేదీ నుంచి గచ్చిబౌలిలోని గచ్చిబౌలి హాకీ స్టేడియం లో జరగనున్న ఉమెన్ వరల్డ్ హాకీ కప్–2026 క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ వివరాలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, మార్చి 8 నుంచి 14 వరకు జరిగే ఈ అంతర్జాతీయ పోటీల్లో భారత్‌తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయని వారు చెప్పారు. అన్ని జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని, అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసిన ఆస్ట్రోటర్ఫ్ మైదానంలో సాధన ప్రారంభించాయని మంత్రి అన్నారు. క్రీడాకారిణుల కోసం హై సెక్యూరిటీ, ఆధునిక వసతి సదుపాయాలు, సమగ్ర ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు చెప్పారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్రంలో క్రీడలకు విశేష ప్రాధాన్యం పెరిగిందని, ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో జరిగే ఈ హాకీ పోటీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రోత్సాహం అందించాలని మంత్రి కోరారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.