Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

గచ్చిబౌలిలో 8 మార్చి నుంచి ఉమెన్ వరల్డ్ హాకీ కప్–2026 క్వాలిఫైయింగ్ టోర్నమెంట్

రాష్ట్ర క్రీడా మంత్రి వాకిటి శ్రీహరి గచ్చిబౌలిలో ఉమెన్ వరల్డ్ హాకీ కప్–2026 వివరాలను వెల్లడించారు. 8 జట్లు పాల్గొనగా, హై సెక్యూరిటీ మరియు ఆధునిక వసతులు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Telangana/karnataka

ఈ నెల 8వ తేదీ నుంచి గచ్చిబౌలిలోని గచ్చిబౌలి హాకీ స్టేడియం లో జరగనున్న ఉమెన్ వరల్డ్ హాకీ కప్–2026 క్వాలిఫైయింగ్ టోర్నమెంట్ వివరాలను రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియం లో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ, మార్చి 8 నుంచి 14 వరకు జరిగే ఈ అంతర్జాతీయ పోటీల్లో భారత్‌తో పాటు ఆస్ట్రియా, ఇంగ్లాండ్, ఇటలీ, కొరియా, స్కాట్లాండ్, ఉరుగ్వే, వేల్స్ జట్లు పాల్గొంటున్నాయని వారు చెప్పారు. అన్ని జట్లు ఇప్పటికే హైదరాబాద్ చేరుకుని, అంతర్జాతీయ ప్రమాణాలతో సిద్ధం చేసిన ఆస్ట్రోటర్ఫ్ మైదానంలో సాధన ప్రారంభించాయని మంత్రి అన్నారు. క్రీడాకారిణుల కోసం హై సెక్యూరిటీ, ఆధునిక వసతి సదుపాయాలు, సమగ్ర ఏర్పాట్లు పూర్తయ్యాయని వారు చెప్పారు.

 

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రోత్సాహంతో రాష్ట్రంలో క్రీడలకు విశేష ప్రాధాన్యం పెరిగిందని, ఈ టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. గచ్చిబౌలిలో జరిగే ఈ హాకీ పోటీలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రోత్సాహం అందించాలని మంత్రి కోరారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.