Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

చెస్‌లో గిన్నిస్ రికార్డు సృష్టించిన బాల ప్రతిభ శ్రీయాన్ష్‌కు మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

చెస్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన బాలుడు శ్రీయాన్ష్ మురళీ కృష్ణ పటేల్‌కు మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. తెలంగాణకు గర్వకారణంగా పేర్కొన్నారు.

Sports,

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ప్రతినిధి): చెస్‌లో ప్రపంచ స్థాయి గిన్నిస్ రికార్డు సాధించిన బాల ప్రతిభావంతుడు శ్రీయాన్ష్ మురళీ కృష్ణ పటేల్‌కు మంత్రి వాకిటి శ్రీహరి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అతి చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచిన శ్రీయాన్ష్ విజయాన్ని తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా అభివర్ణించారు. కేవలం 2 సంవత్సరాలు 11 నెలల వయసులోనే చెస్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేయడం విశేషమని మంత్రి పేర్కొన్నారు. సాధారణంగా 30 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని, శ్రీయాన్ష్ కేవలం 15 నిమిషాల్లోనే 21 చెక్‌మేట్‌లు చేసి పూర్తి చేయడం అతని ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. శ్రీయాన్ష్ ఆటతీరు “నభూతో నా భవిష్యత్” అన్నట్టుగా ఉందని మంత్రి ప్రశంసించారు. ఇలాంటి ప్రతిభావంతులు రాష్ట్రానికి ప్రేరణగా నిలుస్తారని చెప్పారు. జూన్ నెలలో బ్రిటన్ పార్లమెంట్‌లో శ్రీయాన్ష్‌కు అవార్డు అందనున్న నేపథ్యంలో ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ దంపతులు, శ్రీయాన్ష్ తల్లిదండ్రులు కొండా సుస్మితా, అభిలాష్, కోచ్ రాజశేఖర్, గిన్నిస్ బుక్ ప్రతినిధి ఉజ్వల చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.