Latest
నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు! నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.

చెస్‌లో గిన్నిస్ రికార్డు సృష్టించిన బాల ప్రతిభ శ్రీయాన్ష్‌కు మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు

చెస్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించిన బాలుడు శ్రీయాన్ష్ మురళీ కృష్ణ పటేల్‌కు మంత్రి వాకిటి శ్రీహరి అభినందనలు తెలిపారు. తెలంగాణకు గర్వకారణంగా పేర్కొన్నారు.

Sports,

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 7 (ప్రతినిధి): చెస్‌లో ప్రపంచ స్థాయి గిన్నిస్ రికార్డు సాధించిన బాల ప్రతిభావంతుడు శ్రీయాన్ష్ మురళీ కృష్ణ పటేల్‌కు మంత్రి వాకిటి శ్రీహరి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. అతి చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభ కనబరిచిన శ్రీయాన్ష్ విజయాన్ని తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణంగా అభివర్ణించారు. కేవలం 2 సంవత్సరాలు 11 నెలల వయసులోనే చెస్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డు నమోదు చేయడం విశేషమని మంత్రి పేర్కొన్నారు. సాధారణంగా 30 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన లక్ష్యాన్ని, శ్రీయాన్ష్ కేవలం 15 నిమిషాల్లోనే 21 చెక్‌మేట్‌లు చేసి పూర్తి చేయడం అతని ప్రతిభకు నిదర్శనమని కొనియాడారు. శ్రీయాన్ష్ ఆటతీరు “నభూతో నా భవిష్యత్” అన్నట్టుగా ఉందని మంత్రి ప్రశంసించారు. ఇలాంటి ప్రతిభావంతులు రాష్ట్రానికి ప్రేరణగా నిలుస్తారని చెప్పారు. జూన్ నెలలో బ్రిటన్ పార్లమెంట్‌లో శ్రీయాన్ష్‌కు అవార్డు అందనున్న నేపథ్యంలో ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు.

కార్యక్రమంలో మంత్రి కొండా సురేఖ దంపతులు, శ్రీయాన్ష్ తల్లిదండ్రులు కొండా సుస్మితా, అభిలాష్, కోచ్ రాజశేఖర్, గిన్నిస్ బుక్ ప్రతినిధి ఉజ్వల చౌహాన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో క్రీడలకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో అండగా ఉంటుందని మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు.

Related Stories

Latest Articles

  1. నేపాల్ లోని తక్షణ వరదలు: మృతుల సంఖ్య 350 దాటింది, 288 భారతీయులు కనుమరుగయ్యారు.
  2. ఒలింపిక్స్‌పై మోదీ కీలక వ్యాఖ్యలు.. సగం ఈవెంట్లలో భారత్‌కు ప్రాతినిధ్యమే లేదు!
  3. నేపాల్ వరద విరుచుకుపడింది: 160 మంది మృతి, వందలాది మంది క్షేమ బృందాలు సమయానికి పోటీగా కనిపిస్తున్నాయి.
  4. మమ్దాని న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ కార్యక్రమానికి వ్యతిరేకంగా, నగరంలోని పాత్రపై ప్రశ్నలు లేవనెత్తారు.
  5. బిల్ గేట్స్ ఎఐపై ఆందోళన, ప్రపంచ భద్రతా నియమాలపై చర్చించేందుకు షీ జిన్‌పింగ్‌తో సమావేశం కావాలని కోరుతున్నారు.
  6. నేపాల్ లో మునిగిన వరదలు: అనేక మంది మృతి చెందినట్లు భయముంది, వందల సంఖ్యలో వ్యక్తులు కనుమరుగయ్యారు; భారత్ సహాయ చర్యలను వేగవంతం చేసింది.
  7. కెన్యా 2027 ఎన్నికల ముందు అత్యున్నత రాజకీయ పదవుల కోసం విశ్వవిద్యాలయ డిగ్రీ అవసరాన్ని రద్దు చేసింది.
  8. కాళేశ్వరంపై అసలు ప్రశ్న ఇదే.. ఇంత భారీ ప్రాజెక్ట్‌ సేఫేనా?
  9. అభయ్ వర్మ-శ్రీలీల చూమంతర్ జరుగడం లేదు? ఊహాగానాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి.
  10. సునీల్ దర్శన్ బార్సాత్‌లో అక్షయ్ కుమార్‌ను బోబీ దేవల్‌తో ఎందుకు మార్చారో వెల్లడించారు.
Comments

Sign in with Google to comment.