Latest
డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments

మరోసారి పెట్రోల్, డీజిల్ ధరల మోత మూడు రూపాయల షాక్ నుంచి కోలుకోకముందే… లీటరుకు మరో 90 పైసల పెంపు

మూడు రూపాయల పెంపు షాక్ నుంచి కోలుకోకముందే పెట్రోల్, డీజిల్ ధరలు మరో 90 పైసలు పెరిగాయి. సామాన్యుడిపై మరింత ఆర్థిక భారం పడనుంది.

Breaking News

దేశ ప్రజలకు ఇంధన ధరల రూపంలో మరో భారీ షాక్ తగిలింది. ఇటీవలే పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 వరకు పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఇంకా రోజులు గడవకముందే మరోసారి లీటరుకు 90 పైసలు పెంచింది. ఇప్పటికే పెరిగిన ద్రవ్యోల్బణంతో అల్లాడుతున్న సామాన్యుడిపై ఇది మరో భారం అయ్యింది.

పెట్రోల్, డీజిల్ ధరల వరుస పెరుగుదలతో రవాణా ఖర్చులు మరింత పెరగనున్నాయి. దాంతో కూరగాయలు, నిత్యావసర వస్తువులు, పాలు, గ్యాస్ సహా అన్ని వస్తువుల ధరలు మళ్లీ పెరిగే అవకాశముంది. “ప్రజల జేబులు ఖాళీ చేయడమే లక్ష్యంగా కేంద్రం పని చేస్తోంది” అంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.

ఇంధన ధరల పెంపుతో మధ్యతరగతి, ఉద్యోగులు, రైతులు, చిన్న వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు స్థిరంగా ఉన్నప్పటికీ దేశంలో వరుసగా ధరలు పెరగడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.

ప్రజల ప్రశ్నలు

 వరుసగా ఇంధన ధరలు ఎందుకు పెంచుతున్నారు?

 పెరిగిన ధరలతో సామాన్యుడు ఎలా బతకాలి?

 ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?

 ఇంధన ధరల పెంపుతో దేశవ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని ప్రజలకు ఊరట కల్పించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

Related Stories

Latest Articles

  1. డాలస్ స్టేడియం చుట్టూ ప్రపంచ కప్ సందర్శకులు దాగి ఉన్న వేడి ప్రమాదానికి ఎదుర్కొంటున్నారు.
  2. బిదార్ కాంట్రాక్టర్ రామ్ మందిర్ విరాళాల దుర్వినియోగంపై ఆరోపణలు, ఎమ్మెల్యే మరియు ఆర్‌ఎస్‌ఎస్ నాయకుడి పేరును ప్రస్తావించాడు.
  3. నిజ జ్యేష్ఠ పౌర్ణమి సందర్భంగా వైభవంగా ఇంద్రకీలాద్రి గిరి ప్రదక్షిణ
  4. దక్షిణ మధ్య రైల్వే, వెల్దుర్తి యొక్క తొలి పిగ్ ఐరన్ కంటైనర్ సేవతో రవాణా నెట్‌వర్క్‌ను విస్తరించింది.
  5. Cricket Administration Seeks Legal Action Over Alleged Unauthorised Tournaments
  6. అస్ట్రో విశ్లేషణ: ప్రధాని మోదీకి కష్టమైన జూలై ఎదురుగా? జ్యోతిష్య పఠనం రాజకీయ ఉష్ణోగ్రతను సూచిస్తుంది.
  7. ప్రపంచ ప్రైడ్ ఉత్సవాలు న్యూయార్క్ మరియు టొరంటోలో వేలాదిమంది ప్రజలను ఏకం చేశాయి.
  8. నల్గొండ సమావేశం ప్రశ్నలను పెంచింది: సీఎం రేవంత్ రెడ్డి యొక్క ప్రజా ర్యాలీ ఆశించిన జనాన్ని ఆకర్షించడంలో విఫలమయ్యిందా?
  9. పాత గౌరి ఖాన్ క్లిప్ వైరల్: ఆర్యన్ యొక్క ‘నేను ముస్లిం’ వ్యాఖ్య కొత్త మత చర్చను ప్రేరేపించింది
  10. నిశ్చితార్థం చేసిన వ్యక్తి హత్య కుట్ర ఆరోపణలు: ప్రియుడు పెళ్లి చేసుకోబోయే వ్యక్తిని కోట నుండి నెట్టినట్లు ఆరోపణలు
Comments

Sign in with Google to comment.